Home » village people
అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి.. రాజధాని గ్రామాల్లో.. గ్రామసభల నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి వారం పాటు.. గ్రామసభలు నిర్వహించనున్నారు.
ఛత్తీస్ఘడ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఐదుగురు గ్రామస్తుల్ని కిడ్నాప్ చేశాు. తరువాత వారిని సురక్షితంగా విడిచిపెట్టారు.
వ్యక్తి చనిపోయి బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు కాటికాపరి చేసిన పని ఆగ్రహం తెప్పించింది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే ముందు తనకు పదివేలు సమర్పించుకోవాలని కాటికాపరి చితిపై కూర్చున్నాడు.