Home » Villages
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపుకోసం ప్రజలకు అనేక హామీలు ఇస్తుంటారు. ఇందులో ముఖ్యంగా..
కమిటీ సూచనల ఆధారంగా పల్లె పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం.
ఇప్పటికే పాలనలో తన మార్క్ చూపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా పూర్తి చేశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో అందరికంటే ముందున్నాం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఎక్కడ రాజీ పడలేదు. వివిధ వర్గాల ప్రజలకు అందించే పథకాల ద్వారా 1,97,473 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారు
సౌరబ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ‘‘గ్రామాల్లో నివసించే పురుషులందరినీ మద్యానికి బానిసలుగా ఆప్ అధికార ప్రతినిధి పేర్కొనడం విస్మయకరం. ఎన్నికల మూడ్ హోలీ, దీపావళి లాంటిదని.. మద్యం తాగడం వల్లే మగవారు సెట్ అయ్యారని ఆయన
ఇంకా 2.8 లక్షల మంది వరద ముంపులోనే చిక్కుకున్నారు. 1,395 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తోంది. అసోంలో 35 జిల్లాలు ఉంటే, 30 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి.
వరంగల్ సభలో రాహుల్ గాంధీ సభతో వచ్చిన జోష్, ఉదయ్పూర్ కాంగ్రెస్ చింతన్ శివిర్లో తీర్మానాల మేరకు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐక్య కార్యాచరణకు పూనుకున్నారు.
కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు 111 జీవో ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దీనిపై తీవ్ర కసరత్తు చేసిన తెలంగాణ సర్కార్ చివరికి 111 జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
వడ దెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు నీటితో తడపాలి. కావాలంటే మంచు ముక్కలను కూడా తలపై ఉంచడం చేయవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఇళ్లముందు తెల్లవారు జామునే కల్లాపి చల్లి , ఎంతో అందమైన ముగ్గులను ఆడపడుచులు తమ వాకిళ్లలో అలంకరిస్తున్నారు.