-
Home » VIOLATES
VIOLATES
EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రానికి వ్యతిరేకమా?.. సుప్రీం కీలక నిర్ణయం
September 8, 2022 / 06:19 PM ISTమూడు అంశాలను పరిగణలోకి తీసుకుని పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్ 13 నుంచి విచారణ ప్రారంభమవుతుందని సుప్రీం ప్రకటించింది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో అగ్ర…
14 రోజుల Home Quarantine..163 సార్లు బయటకెళ్లాడు..అందరిలో ఆందోళన
July 15, 2020 / 02:23 PM ISTభారత దేశంలో కరోనా ఎంతలా ఉగ్రరూపం దాలుస్తుందో అందరికీ తెలిసిందే. ఈ వైరస్ బారిన పడిన వారిని కాపాడేందుకు వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. రోగికి తగిన సూచనలు ఇస్తూ…జాగ్రత్తలు తీసుకొమంటున్నారు. వైరస్ ఒకరి…
భారత రాజ్యాంగం, ప్రపంచ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తోన్న CAA : అమ్నెస్టీ
February 2, 2020 / 03:44 AM ISTఇటీవల అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) భారత రాజ్యాంగం, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తోంది, మతం ఆధారంగా వివక్షను చట్టబద్ధం చేస్తుందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అమెరికా చట్టసభ సభ్యులకు…
హక్కులు కాలరాసే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలి : హిందువులపై సానుభూతి చూపాల్సిందే
January 9, 2020 / 03:29 AM ISTదేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ స్పందించారు. పౌర చట్టం రాజ్యాంగ విరుద్దమని అమర్త్యసేన్
సరిహద్దుల్లో పాక్ కాల్పులు…జవాన్,చిన్నారి మృతి
April 1, 2019 / 02:15 PM ISTపాక్ మరోసారి బరితెగించింది.ఎల్ వోసీ దగ్గర తరచూ భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది.పూంచ్ సెక్టార్ లో సోమవారం(ఏప్రిల్-1,2019) పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.పాక్ కాల్పులను భారత సైన్యం…
సరిహద్దుల్లో కాల్పులు..జవాన్ మృతి
March 18, 2019 / 03:42 PM ISTబోర్డర్ లో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.పాక్ సైన్యం కాల్పులకు తెగబడటంతో… భారత సైనికుడు కరమ్ జీత్ సింగ్(24) తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్లోని రజౌరీ, సుందర్…