Violence

    రాజధాని హింస..రైతుల ముసుగులో చొరబడ్డ సంఘ విద్రోహ శక్తుల పనే

    January 26, 2021 / 05:18 PM IST

    Samyukta Kisan Morcha సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను సంయుక్త కిసాన్​ మోర్చా తీవ్రంగా ఖండించింది. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా �

    హింస పరిష్కారం కాదు : రాజధానిలో రగులుతున్న రైతులకు రాహుల్ విజ్ణప్తి

    January 26, 2021 / 03:43 PM IST

    Rahul Gandhi On Farmers’ Protest ఢిల్లీలో రైతుల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. సాగు చట్టాల వ్యతిరేకంగా 60రోజులుగా రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దుతు ఇస్తోన్న రాహ:ేల్ తాజాగా ఇవాళ ఢిల్లీలో ఆందోళనకారులు హింసాత్

    పోలీసులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్లు.. రైతు మృతి.. బుల్లెట్ తగిలిందా?

    January 26, 2021 / 03:33 PM IST

    వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు దద్దరిల్లాయి. గణతంత్రాన రైతులు చేస్తున్న ట్రాక్టర్ల పరేడ్.. ఉద్రిక్తలకు దారితీసింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా చారిత్రాత్మక కవాతు దేశ ప్రజల భవిష్యత్తు కోసమని రైతులు చెబుతుండగా.. శాంతియుతంగా చేస్తున్న కవాత�

    గజరాజులపై పైశాచికత్వం: మండుతున్న టైరుతో ఏనుగును చంపేశారు

    January 23, 2021 / 08:00 AM IST

    Elephant dies : కొందరు ఆకతాయిలు చేసిన పని ఓ ఏనుగు ప్రాణం తీసింది. ఏనుగును బెదిరించేందుకు మండుతున్న టైరును ఏనుగు వైపు విసిరారు. మండుతున్న టైరు ఆ ఏనుగు చెవులకు చిక్కుకోవడంతో… మంటల్లో తీవ్రంగా గాయపడింది… చికిత్స పొందుతూ ఆ ఏనుగు చివరకు మరణించింది. తమ�

    ట్రంప్ కు మరో షాక్, ఈసారి యూ ట్యూబ్

    January 13, 2021 / 07:27 PM IST

    YouTube Suspends Trump Channel : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై అక్కడి టెక్ కంపెనీలు వరుసగా కొరడా ఝళిపిస్తున్నాయ్‌. తమ వేదికలను వినియోగించేందుకు వీలు లేకుండా ఫేస్‌బుక్, ట్విటర్ సంస్థలు ఇప్పటికే ట్రంప్‌‌పై నిషేధం విధించాయి. ఈ జాబితాలోకి తాజాగా యూట్యూబ�

    ట్రంప్ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా తొలగింపు

    January 9, 2021 / 09:23 AM IST

    Trump, Permanently Banned From Twitter : ఇక కొద్ది రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి తొలగిపోనున్న డోనాల్డ్ ట్రంప్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. అంతేగాకుండా..టీమ్ ట్రంప్ పేరిట ఉన్న ఖాతాను కూడా సస్పెండ్ చేసింది. ఇటీవలే..సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ లు ట్�

    బెంగాల్ లో బీజేపీ ర్యాలీ హింసాత్మకం…కార్యకర్త మృతి

    December 7, 2020 / 08:10 PM IST

    One dead as Bengal police lathicharge, use water cannon on BJP supporters మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం(డిసెంబర్-7,2020) వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, శాంతి భద్రతల వైఫల్యం వ�

    పురుషులే లేని గ్రామం..మహిళలకు పిల్లలెలా పుడతారు?సంబురు తెగ చరిత్ర

    September 29, 2020 / 02:15 PM IST

    men are not allowed in this village named umoja in kenya Only ladies : పురుషుల నుంచి తీవ్రమైన హింసలు..అవమానాలు..అణచివేతలు..అత్యాచారాలు ఇలా ఘోరమైన బాధలు అనుభవించిన మహిళలు ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఓ గ్రామాన్నే సృష్టించుకున్నారు. ఆ గ్రామంలో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. వారి మాత�

    అఫ్గానిస్థాన్​-తాలిబన్ల మధ్య శాంతి చర్చలు…భారత్​ జోలికి రాకూడదన్న జైశంకర్

    September 12, 2020 / 07:29 PM IST

    అఫ్గానిస్థాన్​ లో శాంతిస్థాపన దిశగా శనివారం ఖతార్ వేదికగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో అఫ్గానిస్థాన్ ప్రభుత్వం- తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. రాజ్యాంగం మార్పులు, అధికార విభజణపై ఇరుపక్షాలు చర్చించాయి. దాదాపు రెండు దశాబ్దా�

    కర్నాటకలో హింస..బాధ్యతాయుతంగా మెలగండి – కేటీఆర్ ట్వీట్

    August 12, 2020 / 01:31 PM IST

    కర్నాటక రాష్ట్రంలోని డీజే హళ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. నకిలీ వార్తలను సోషల్ మీడియా వ్యాప్తి చేయడం ద్వారా ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే చూపిస్తోందని తెలిపా�

10TV Telugu News