Home » Violence
Samyukta Kisan Morcha సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించింది. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా �
Rahul Gandhi On Farmers’ Protest ఢిల్లీలో రైతుల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. సాగు చట్టాల వ్యతిరేకంగా 60రోజులుగా రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దుతు ఇస్తోన్న రాహ:ేల్ తాజాగా ఇవాళ ఢిల్లీలో ఆందోళనకారులు హింసాత్
వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు దద్దరిల్లాయి. గణతంత్రాన రైతులు చేస్తున్న ట్రాక్టర్ల పరేడ్.. ఉద్రిక్తలకు దారితీసింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా చారిత్రాత్మక కవాతు దేశ ప్రజల భవిష్యత్తు కోసమని రైతులు చెబుతుండగా.. శాంతియుతంగా చేస్తున్న కవాత�
Elephant dies : కొందరు ఆకతాయిలు చేసిన పని ఓ ఏనుగు ప్రాణం తీసింది. ఏనుగును బెదిరించేందుకు మండుతున్న టైరును ఏనుగు వైపు విసిరారు. మండుతున్న టైరు ఆ ఏనుగు చెవులకు చిక్కుకోవడంతో… మంటల్లో తీవ్రంగా గాయపడింది… చికిత్స పొందుతూ ఆ ఏనుగు చివరకు మరణించింది. తమ�
YouTube Suspends Trump Channel : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై అక్కడి టెక్ కంపెనీలు వరుసగా కొరడా ఝళిపిస్తున్నాయ్. తమ వేదికలను వినియోగించేందుకు వీలు లేకుండా ఫేస్బుక్, ట్విటర్ సంస్థలు ఇప్పటికే ట్రంప్పై నిషేధం విధించాయి. ఈ జాబితాలోకి తాజాగా యూట్యూబ�
Trump, Permanently Banned From Twitter : ఇక కొద్ది రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి తొలగిపోనున్న డోనాల్డ్ ట్రంప్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. అంతేగాకుండా..టీమ్ ట్రంప్ పేరిట ఉన్న ఖాతాను కూడా సస్పెండ్ చేసింది. ఇటీవలే..సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ లు ట్�
One dead as Bengal police lathicharge, use water cannon on BJP supporters మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం(డిసెంబర్-7,2020) వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, శాంతి భద్రతల వైఫల్యం వ�
men are not allowed in this village named umoja in kenya Only ladies : పురుషుల నుంచి తీవ్రమైన హింసలు..అవమానాలు..అణచివేతలు..అత్యాచారాలు ఇలా ఘోరమైన బాధలు అనుభవించిన మహిళలు ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఓ గ్రామాన్నే సృష్టించుకున్నారు. ఆ గ్రామంలో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. వారి మాత�
అఫ్గానిస్థాన్ లో శాంతిస్థాపన దిశగా శనివారం ఖతార్ వేదికగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో అఫ్గానిస్థాన్ ప్రభుత్వం- తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. రాజ్యాంగం మార్పులు, అధికార విభజణపై ఇరుపక్షాలు చర్చించాయి. దాదాపు రెండు దశాబ్దా�
కర్నాటక రాష్ట్రంలోని డీజే హళ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. నకిలీ వార్తలను సోషల్ మీడియా వ్యాప్తి చేయడం ద్వారా ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే చూపిస్తోందని తెలిపా�