Violence

    పౌరసత్వ సవరణ రణరంగం : హింస సరికాదు : కిషన్ రెడ్డి

    December 16, 2019 / 06:02 AM IST

    ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై ఆయన రెస్పాండ్ అయ్యారు. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం మీడియాతో మాట్లాడారు. జామియా మిలియా ఇస్లామియా యూని

    మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మూడు వారాల్లో ఉరి పడాలి : సీఎం జగన్

    December 9, 2019 / 10:20 AM IST

    ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గులకు కేవలం మూడు వారాల్లో ఉరి శిక్ష పడాలని, అలాంటి చట్టాలు రావాలన్నారు సీఎం జగన్. షాద్ నగర్‌లో జరిగిన దిశ హత్యాచార ఘటనను ఉటంకిస్తూ..అత్యాచారాలకు..హత్యలకు పాల్పడుతున్న నరరూప రాక్షసులకు మూడు వారాల్�

    మహిళలూ..మీ హ్యాండ్ బ్యాగ్ లో కారంపొడి, కత్తి పెట్టుకోండి : DCP సుమతి

    November 29, 2019 / 08:47 AM IST

    అమ్మాయిలు..మహిళలు ఆత్మరక్షణ కోసం వారి హ్యాండ్ బ్యాగ్ లలో కారంపొడి,చిన్న చాకు, పెప్పర్ స్ప్రే, స్టన్ గన్ వంటివి పెట్టుకోవాలని హైదరాబాద్ డీసీపీ సుమతి సూచించారు. పనులపై రాత్రి సమయాలలో బైటకు వెళ్లినా ఉద్యోగరీత్యా వెళ్లినా..లేట్ అయినా..కుటుంబ సభ్�

    తీస్ హాజారీ ఘటన దురదృష్టకరం…బాధిత లాయర్లను పరామర్శించిన కేజ్రీవాల్

    November 3, 2019 / 02:36 PM IST

    ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు దగ్గర జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని సీఎం కేజ్రీవాల్ అన్నారు. లాయర్లపై కాల్పులు జరిగాయని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫైరింగ్ లో గాయపడిన ఇద్దరిని హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించినట్లు తెలిపార�

    డై హార్డ్ ఫ్యాన్స్.. వయలెంట్‌గా ఉన్నారు: థియేటర్లు పగల గొట్టారు.. పోలీసు వాహ‌నాలు త‌గలబెట్టారు

    October 25, 2019 / 04:10 AM IST

    త‌మిళ స్టార్ హీరో, ఇళయదళపతి విజ‌య్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెర‌కెక్కించిన‌ సినిమా బిగిల్. తెలుగులో ఈ సినిమా విజిల్ పేరుతో విడుదలైంది. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా గ్రాండ్‌గా విడుద‌ల అవగా.. నేప‌థ్యంలో త‌మిళ‌నాట పండుగ వాతావ‌ర‌ణ�

    హాంకాంగ్ లో అన్నీ రైలు సేవలు బంద్

    October 5, 2019 / 02:40 AM IST

    విమానాశ్రయానికి వెళ్లే మార్గంతో సహా హాంకాంగ్‌లోని అన్ని రైలు సర్వీసులను శనివారం (అక్టోబర్ 5) నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.  పోలీసులు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల సమయంలో సబ్ వే స్టేషన్లు ధ్వంసమయ్యాయని సిటీ రైల్ ఆపరేటర్ తెలిపారు

    బులంద్‌షహర్ సీఐ హత్య కేసు : నిందితులకు పూలదండలతో స్వాగతం

    August 26, 2019 / 01:47 AM IST

    సీఐ హత్య చేసిన కేసులో బెయిలుపై వచ్చిన నిందితులకి స్థానికులు పూలమాలలతో ఘన స్వాగతం పలికిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగింది. గతేడాది డిసెంబరులో బులంద్‌షహర్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వీటిని అదుపు చేసేందుకు వచ్చిన ఎస్సై

    జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో హింస : పోలింగ్ బూత్‌లపై ఉగ్రదాడి

    May 6, 2019 / 04:10 AM IST

    జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో హింస జరిగింది. ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలింగ్ బూత్ లపై దాడులు చేశారు. 5 నిమిషాల వ్యవధిలో రెండు చోట్ల పోలింగ్ బూత్ లపై దాడులకు తెగబడ్డారు. ట్రాల్,  పుల్వామా పోలింగ్ బూత్ లపై గ్రనేడ్ విసిరారు. రొమ్ మూ గ్రామంలో ఈ ఘటన జ�

    మూడో విడత పోలింగ్ : పశ్చిమబెంగాల్లో చెలరేగిన హింస

    April 23, 2019 / 04:17 PM IST

    మూడో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో హింస చెలరేగింది. తృణమూల్- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ ఓటరు మృతి చెందాడు.

    వేదాంత ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత : ఇద్దరు ఆందోళనకారుల మృతి

    March 18, 2019 / 04:40 PM IST

    ఒడిషా రాష్ట్రంలో తీవ్ర టెన్షన్ నెలకొంది. కల్హండిలో ఉన్న వేదాంత అల్యూమినియం ప్లాంట్ ఎదుట ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందారు. తీవ్ర ఆగ్రహానికి గురై పోలీసులపైకి కర్రలతో దాడికి దిగారు.  వేదా

10TV Telugu News