Home » Violence
భారతదేశంలో విద్యార్ధుల కంటే ఆవులే సురక్షితంగా ఉన్నాయని ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నా అన్నారు. ఢిల్లీలోని జేఎన్ యూలో జరిగిన హింసాత్మక ఘటనపై స్పందించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా తనదైన శైలిలో బీజేపీ ప్రభుత్వంపై �
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) క్యాంపస్లో ఆదివారం జరిగిన హింస ‘ఫాసిస్ట్ సర్జికల్ స్ట్రైక్’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఢిల్లీ పోలీసులు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కింద లేరనీ పోలీస్ శాఖ కేం�
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో ఉండాలంటే భయమేస్తోందని ఇది యూనివర్శిటీయా లేక వీధి గూండాలా రాజ్యమా అనిపించేలా ఉందని..భయంతో క్షణమొక యుగంలా గడపాల్సి వస్తోందని అందుకే తాను వర్శిటీ నుంచి వెళ్లిపోతున్నాననీ ఓ పీహెచ్ డీ విద్యార్ధి�
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లోకి ముసుగు ధరించిన దుండగులు ఎలా వచ్చారు?వాళ్లను లోపలికి ఎవరు రానిచ్చారు? ఎలా వచ్చారు? అనే విషయంపై సమగ్రమంగా దర్యాప్తు జరిపించారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ డిమాండ్ చేశారు. JNUలో హింసను కొంతమంది కుట్�
జెఎన్యులో హింసాకాండపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలోనే విద్యార్ధులకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ వారి సురక్షితంగా ఉండగలరు అని ప్రశ్నించారు. విద్యార్ధులపై దాడులు చేస్తుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని &nbs
ఉత్తరప్రదేశ్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. లక్నోలో మొత్తం 350 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడేవారి ఆస్తుల వేలం వేస్తామని సీఎం యోగీ ఆదిత్యనాధ్ ప్రకటించినా ఆందోళనకారులు �
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలకు పాల్పడేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆందోళనకారులపై రివేంజ్ తప్పదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం,కార్లు,బస్సులు తగులబెట్టం వంటి ఘటనలకు పాల్పడినవ
దేశరాజధానిలో జరుగుతున్న హింసాత్మక అల్లర్ల వెనుక ఉన్నది బీజేపీయేనని సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందనే భయంతో బీజేపీ ఉద్దేశ్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు ఉదృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన అల్లర్ల వేడి ఇంకా చల్లారకముందే మరోసారి ఈస్ట్ ఢిల్లీలో ఇవాళ(డిసెంబర్-17,2019) నిరసనకారులు రెచ్చిపోయారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ
ఐఐటీల్లోని విద్యార్థులు ఆందోళనలకు సహజంగానే దూరంగా ఉంటారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు చూపించిన వైఖరికి దేశ వ్యాప్తంగా విద్యార్థుల్లో వ్యతిరేకత మొదలైంది. జామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులపై జరిపిన దాడి పట్ల IIT మద్రాస