Home » Violence
డ్రగ్స్, మద్యం, వయలెన్స్ ను ప్రేరేపించే విధంగా పాటలు పాడారని తెలంగాణ అధికారులకు ఛండీగడ్ కు చెందిన ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో దాడులు, రాజకీయ కక్ష సాధింపులు పెరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది.
టీడీపీ చేసే హింసను ప్రజలకు తెలియజేస్తాం. వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవడానికి మేము తిరుగుబాటు చెయ్యాల్సి వస్తుంది.
అనుమానిత వ్యక్తులు, నేరస్తుల ఇళ్లు తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేశారు. ప్రధానంగా 168 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు.
ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.
మణిపుర్లో మళ్లీ శుక్రవారం హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మణిపుర్లోని ఉఖ్రుల్ జిల్లాలోని తోవై కుకి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కా
అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఫిరింగియా బ్లాక్ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నిరసన తెలిపిన స్థానికులు ఐఐసిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు
ప్రభుత్వ యంత్రాంగం ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ సహా భిషంపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపును ఉపసంహరించుకుంది. ముందుజాగ్రత్త చర్యగా ఇంఫాల్ లోయ అంతటా రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పగటిపూట ఆంక్షలు విధించారు.
ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మణిపూర్ ప్రభుత్వం ఓ నివేదికను సమర్పించింది. తదుపరి విచారణ మంగళవారం జరుగుతుందని కోర్టు పేర్కొంది. ఈ అంశంపై చాలా సున్నితంగా వ్యవహరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ పిటిష�
ముర్షీదాబాద్ జిల్లాలో టీఎంసీ, సీపీఎం మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. కూచ్ బెహార్ జిల్లాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఘర్షణల్లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘర్షణలప