Home » Violence
పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు బీజేపీనే కారణమని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన హింసపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
పశ్చిమ బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కార్యాలయాలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ స్పందించింది.
seven jailed for harassing liones : వన్యప్రాణుల ఆవాసంలోకి వెళ్లడమే కాకుండా.. వాటిని వేధించటం, హింసించటం చట్టరీత్యా నేరం.అలా ఓ హింహాన్ని వేధించిన ఏడుగురికి గుజరాత్ కోర్టు జైలు శిక్ష విధించింది. గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అడవిలో ఓ సింహాన్ని ఏడుగురు వేధించారు. కోడిన
Toolkit did not call for violence : ఢిల్లీ కోర్టులో పర్యావరణ కార్యకర్త దిశ రవికి రిలీఫ్ లభించింది. టూల్ కిట్ కేసులో ఆమెకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా దిశ రవికి బెయిల్ మంజూరు చేశారు. కొత్త సాగు చట్టాలపై ఆందోళనలు
educated people ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, హింసను వ్యాప్తి చేస్తున్నవారిలో అత్యధికంగా ఉన్నత చదువులు చదువుకున్నవారు, నైపుణ్యం కలిగి ఉన్నవారే ఉన్నారని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలోని విశ్వభారతి వర్సిట
Amit Shah నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ హింసాకాండలో ఓ రైతు మరణించగా.. 394మంది పోలీసులు గాయపడ్డారు. చాలా మంది తీవ్రంగా గాయపడి ఢిల్లీలోని పలు
Delhi Police notices to farmers’ union leaders : కిసాన్ గణతంత్ర పరేడ్ లో హింసపై రైతు సంఘాల నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఘజిపూర్ సరిహద్దు వద్ద భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ కార్యాలయానికి నోటీసులు అంటించారు. ఢిల్లీ పోలీసులు మూడు పేజీల నోటీసుల్
farmer unions : కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేస్తున్న పోరాటంలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలతో రైతు సంఘాల్లో చీలిక ఏర్పడింది. ఆందోళనల నుంచి రెండు రైతు సంఘాలు తప్పుకోవడం
Kangana Ranaut దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ పరేడ్ హింసాత్మకంగా మారడంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించారు. ఈ ఘటనలను పట్టించుకోకూడదని తాను ప్రయత్నించినా మౌనం దాల్చలేకపోయానని బుధవారం కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ఢిల్లీ హింసపై బ