Home » Violence
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు భారీ ముప్పు తప్పిందని అధికారులు చెప్పారు. అపారమైన ప్రాణనష్టం కూడా తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..
ఇంకా నిరసనకారులు రైల్వే ట్రాక్ పైనే ఉన్నారు. స్టేషన్ లోనే చర్చలు జరపాలంటున్నారు. పరీక్షపై స్పష్టత ఇవ్వకపోతే ఎంతకమైనా తెగిస్తామని హెచ్చరిస్తున్నారు.(Secunderabad Agnipath Protests)
వేలమంది స్టేషన్ దగ్గర గుమిగూడుతుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? పెట్రోల్ బాటిళ్లు, ఐరన్ రాడ్లు తీసుకొచ్చి స్టేషన్ లోకి ప్రవేశించినా పోలీస్ వ్యవస్థ ఎందుకు గుర్తించకలేపోయింది?(Bandi Sanjay On Violence)
కొనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా మంత్రి విశ్వరూప్ అనుచరులతో సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
వారం రోజులుగా ఘర్షణలు, ఉద్రిక్తతలతో అట్టుడికిన జహంగిర్ పురి ఇప్పుడు శాంతి బాట పట్టింది. ఆదివారం ఇరు వర్గాలకు చెందిన ప్రజలు భారత జాతీయ జెండాలు చేతబట్టి, అంబేద్కర్ ఫొటోతో శాంతి ర్యాలీ నిర్వహించారు.
వాయువ్య ఢిల్లీలోని జహంగీర్ పురిలో జరిగిన హింసాకాండపై ప్రధాన కుట్రదారులతో సహా 22మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బాల నేరస్థులు ఉన్నారు..
భారత్ లో 70శాతం మంది మహిళలు..కుటుంబంలో తమపై జరుగుతున్న హింసను మౌనంగా భరిస్తున్నారు తప్ప బయటకు చెప్పుకోరని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది.
త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి.
తూర్పు లడఖ్ లో ఎల్ఏసీ వెంబడి సైనిక ప్రతిష్టంభన నెలకొంది. దీన్ని పరిష్కరించుకునేందుకు భారత్, చైనా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా మరోసారి సమావేశం కానున్నాయి. ఇరు దేశాల మధ్య ఆదివారం
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్పూర్ హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ