Home » Violence
రాష్ట్రంలో చాలా రోజుల నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో కేంద్ర సాయుధ భద్రతా బలగాల పహరాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పంచాయతీ పోలింగ్ పార్టీల బలాబలాలను వెల్లడించనున్నాయి
కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. చురాచాంద్పూర్ జిల్లాలో తలదాచుకున్న ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడాల్సి ఉంది. అనంతరం శుక్రవారం రాజధాని ఇంఫాల్ నగరంలోని శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శిస్తారు. అలాగే మణిపూర్ పౌర సమాజ నేతలతో కూడా మా
డైమండ్ హార్బర్, జాయ్నగర్, క్యానింగ్, కక్ద్వీప్, వర్ధమాన్లో బీజేపీ నేతలను ఇనుప రాడ్లతో నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారు. బాంబులు పేలడం చూస్తూనే ఉన్నాం. ఇది రష్యా-ఉక్రెయిన్? మనం యుద్ధం చేస్తున్నామా? రాష్ట్రంలో అరాచక పాలనపై ముఖ్యమంత్రి �
ఈ అల్లర్లు ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తున్నాయి. అయినప్పటికీ ఏ వర్గమూ ఎంతమాత్రం తగ్గడం లేదు. వీరిని అదుపు చేయలేక అక్కడి పోలీసు యంత్రాంగం తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇక పార్టీ అధినేతలు వీటిని తగ్గుముఖం పట్టించే విధంగా వ్యవహరించకపోగా, అల్లర�
మణిపూర్లో భిన్న సమూహాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇటీవల పెద్దఎత్తున హింసాకాండకు దారితీసింది. షెడ్యూల్డ్ ట్రైబుల్లోకి తమను చేర్చాలనే మైతీల డిమాండ్కు వ్యతిరేకంగా మే 3న గిరిజనులు చేపట్టిన సంఘాభావ యాత్ర హింసాకాండకు దారితీసింది.
అల్లర్లను నిలువరించడంలో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అల్లర్ల అనంతరం సైతం బాధితులను పరామర్శించి, వారికి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం సముఖంగా లేదు. దీనికి బదులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందులకు వె�
మంచిగా ఉండండీ అంటూ అల్లర్లరు పాల్పడేవారు ఉంటారా? అందుకే బీహర్ లో మేం అధికారంలోకి వస్తే అల్లర్లకు పాల్పడేవారిని తల్లక్రిందులుగా వేలాడదీస్తాం అంటూ కేంద్ర హోమ్ మంత్రి..బీజేపీ అగ్రనేత అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెరులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఘర్షణల్లో 17 మంది మృతి చెందారు. దీంతో మూడు రోజుల పాటు రాత్రి వేళ్లలో ప్యునోలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు �
పని ప్రదేశాల్లో శారీరక, లైంగిక వేధింపులు జరిగాయని..జరుగుతున్నాయని తెలుసు. కానీ ఈ వేధింపులు శారీరకంగానే కాదు మానసిక వేధింపులు, హింస జరుగుతోంది అని గ్లోబల్ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడల్లాయి. ఇటువంటి వేధింపులకు �
గుడి ప్రాంగణంలో మాంసపు ముక్కలు విసరడంతో పాటు రెండు చోట్ల విగ్రహాలను అపవిత్రం చేశారంటూ యూపీలోని కన్నౌజ్ జిల్లాలో ఆందోళనలు చెలరేగాయి. ఇందులో భాగంగా పలు దుకాణాలకు సైతం నిప్పంటిచినట్లు పోలీసులు తెలిపారు. స్మశానం గేటును సైతం ధ్వంసం చేశారని పే�