Home » viral news
మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది తరలివస్తుంటారు. వచ్చిన వారంతా శిఖరం చుట్టూ వేసుకున్న గుడారాల వద్ద చెత్తా, చెదారాన్ని నింపేస్తున్నారు. దాంతో శిఖరం చుట్టు పక్కల ప్రాంతాలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి.
ఎమ్మెస్ ధోని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అంటూ ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో ద్వారా వాళ్లు ధోనీ గురించి ఏం చెప్పారు?
బెంగళూరు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటే అంతే సంగతులు.. ఆరోజు ప్లాన్ చేసుకున్న అన్ని పనులు అయినట్లే. ట్రాఫిక్లో ఇరుక్కుని బస్సులోనే లంచ్ పూర్తి చేసుకుంటున్న ఓ డ్రైవర్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
వైరల్ .. వైరల్.. వైరల్.. కొంతమందిని ఈ పిచ్చి వదలట్లేదు. అందుకోసం ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడట్లేదు. నడిరోడ్డుపై స్నానం చేయడం ఇప్పుడో ట్రెండ్లా ఉంది. . చెన్నైలో ఓ యువకుడు ఇదే పని చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు.
ఆత్మహత్య చేసుకున్న స్నేహితునిపై కూర్చుని అఘోరా పూజలు చేశాడు. అలా చేస్తే అతని ఆత్మకు శాంతి కలుగుతుందట. చెన్నైలో ఈ సంఘటన సంచలనం రేపుతోంది.
శునకాలు చాలా తెలివైనవి. మనం ఏది నేర్పితే అది నేర్చుకుంటాయి. తాజాగా ఓ శునకం డిప్లొమా డిగ్రీ అందుకుంది. తన యజమానితో పాటు క్రమం తప్పకుండా తరగతులకు హాజరైన ఈ శునకానికి ఓ యూనివర్సిటీ వారు డిగ్రీ పట్టా ఇచ్చారు. ఎక్కడో చదవండి.
ఏది తింటే హాని చేస్తుందో అది తినడానికి జనం ఎగబడతారు. అలాంటివారిని అట్రాక్ట్ చేయాలని రెస్టారెంట్ ఓనర్లు ఆలోచన చేస్తుంటారు. అమెరికాలోని 'హార్ట్ ఎటాక్' రెస్టారెంట్ ఆ కోవలోకే వస్తుంది. జంక్ ఫుడ్ అంటే పడి చచ్చేవారికి వింత థీమ్తో వంటకాలు వడ్డిస్
రేడియో జాకీలు ఎన్నో ఎమోషన్స్ మనసులో పెట్టుకుని షోలు హోస్ట్ చేస్తుంటారు. రీసెంట్గా ఓ రేడియో జాకీకి ఓ పెద్దాయనకి జరిగిన సంభాషణలో రేడియో జాకీ భావోద్వేగానికి లోనైంది. పెద్దాయన చెప్పిన విషయం విని కన్నీరు పెట్టుకుంది.
ఢిల్లీ మెట్రోలో వింత చేష్టలు అరికట్టాలని పోలీస్ సిబ్బంది నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అటు రోడ్లపై కూడా ప్రేమ జంటలు పిచ్చి చేష్టలు మొదలు పెట్టారు. బైక్పై ఒకరినొకరు కౌగిలించుకుంటూ వెళ్తున్న ప్రేమ జంట వీడియో వైరల్ అవుతోంది.
PM Smartphone Yojana : ప్రధానమంత్రి స్మార్ట్ ఫోన్ యోజన-2023 స్కీమ్ కింద దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్లను కేంద్రం ఇవ్వనుందట. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో విడుదల చేసింది.