Home » Viral Video
ఓ వ్యక్తి తొమ్మిది మంది పిల్లలను ఒకే సైకిల్ పై ఎక్కించుకుని తొక్కుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైకీ యాదవ్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘‘ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. �
ప్రతిరోజు వ్యాయామం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని అందరికీ తెలుసు. అయితే, వ్యాయామం చేసేందుకు చాలా మంది బద్ధకిస్తుంటారు. యువతలోనూ ఈ ధోరణి విపరీతంగా ఉంది. అయితే, 56 ఏళ్ల ఓ మహిళ చీరకట్టులో జిమ్ లో వ్యాయామం చేస్తూ, బరువులు ఎత్తుతూ అందరినీ ఆశ�
ఈ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేస్తూ ‘‘ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? జైలులో సత్రేంద్ర జైన్కు మసాజ్ చేస్తున్నారు, వీవీఐపీ మర్యాదలు అందుతున్నాయి. ఇది చట్టాన్ని ధిక్కరించడం కాదని ఆప్ నేతలు అనుకుంటున్నారా? అసలు జైలు నియమ నిబంధనల ప్�
టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కానె విలియమ్సన్ ‘క్రొకొడైల్ బైక్’పై చక్కర్లు కొట్టారు. ఎల్లుండి నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఇప్పటికే న్యూ�
తల్లి మెడలో బంగారు గొలుసు వేసి సర్ప్రైజ్ ఇచ్చాడు ఓ కుమారుడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన తల్లి ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో బంగారు గొలుసు వేశాడు. ఆ బంగారు గొలుసును చ�
బన్సాల్ ఫిర్యాదుతో పాటు దాడికి సంబంధించిన వీడియో, ఫోటో ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించాడు. అతని ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు శనివారం శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.
అడవికి రాజైన సింహం ఒక్కసారిగా వచ్చి మీద పడిపోతే.. ఇంకేమైనా ఉందా? ఒక్కసారిగా నిశ్చేష్టులవ్వాల్సిందే. ఇటీవల కొందరు సందర్శకుల వాహనంపైకి వేగంగా దూసుకొచ్చి దూకిందో సింహం.
ఓ బాలుడు (11) బస్టాండ్ వద్ద నిలబడి ఉన్నాడు. ఇంతలో ఓ బస్సు వెనకకు వస్తున్న సమయంలో అక్కడున్న గోడను ఢీ కొట్టింది. దీంతో గోడ కూలి అతడిపై పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయ�
అన్నాచెల్లెళ్ల ప్రేమకు హద్దులుండవంటారు. ఈ వీడియో చూస్తే నిజమే అనిపించకమానదు. ఒక చెల్లికి అన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అది చూడగానే ఆ చెల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.
కొండచిలువను ల్యాబ్ లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి దానిని కోసి చనిపోయిన మొసలిని బయటకు తీసిన దృశ్యాలతో కూడిన వీడియోను సైంటిస్ట్ రోసీమూర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. మంగళవారం ఫుటేజీని షేర్ చేయగా గంటల వ్యవధిలోనే 10 మిలియన్ల మందికి పైగా నెట�