Home » viral
సముద్ర ప్రయాణమంటే రిస్క్లతో కూడుకున్న వ్యవహారం. ప్రయాణంలో అనుక్షణం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇటీవల మెక్సికోలో రెండు భారీ షిప్పుల మధ్య జరిగిన ప్రమాదంలో కొద్దిపాటిలో ఎటువంటి ప్రాణాపాయం తప్పింది. ఇరు షిప్పుల డ్రైవర్లు చాలా ప్రయత్నించినా మర
ఈ వారం దేశంలో జరుగుతున్న పరిస్థితులు సెలబ్రిటీలపై ప్రభావం చూపించాయి. ఢిల్లీలో స్టూడెంట్స్ పై పోలీసులు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోతుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కరూ నోరు మెదపకపోవడంపై నెటిజన్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సంవత్సర
అమెరికాలో ఘోరం జరిగింది. ఓ రెస్టారెంట్ కిచెన్ లో ఉద్యోగి చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఉద్యోగి చేసిన వెధవ పని చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ
ఆయన పేరు డేవిడ్ రైట్. ఫిజిక్స్ ప్రొఫెసర్. వయసు 71 ఏళ్లు. ప్రస్తుతం డేవిడ్ రైట్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారారు. దీనికి కారణం ఆయన
పెర్త్ స్టేడియం వేదికగా ఆసీస్, కివీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్.. మూడో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్, పాకిస్తాన్ అంపైర్
పార్లమెంట్ సమావేశాలకు సరైన సమయానికి హాజరు కావాలనే ఉద్దేశ్యంతో కేంద్రమంత్రి పియూష్ గోయల్ పరుగులు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమయం మించిపోతున్న కారణంగా హడావుడిగా మంత్రి పరుగులు పెట్టడంపై నెటిజన్లు ఆయనను పొగడ్లలతో ముంచెత్
విరాట్ కోహ్లీ టిక్ టాక్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అమిత్ యాదవ్ అనే వ్యక్తి టిక్ టాక్ అకౌంట్ నుంచి ఓ వీడియో పోస్టు చేశాడు. కోల్కతా వేదికగా బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్లో బిజీగా ఉంటే కోహ్లీ ఢిల్లీలో ఎలా ఉంటాడని ప్రశ్నలు మొదలయ్యాయి
కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్- బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆడియో టేప్ లీకైంది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ కరీంనగర్ పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారింది. ఆడియో లీక్పై బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన ఫోన్ను టీఆర్ఎస్
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సినీ హీరోల రేంజ్లో ఆనంద్ మహీంద్రాకు సోష ల్మీడియాలో కూడా లక్షల్లో అభిమానగణం ఉంది. సమకాలీన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటే ఆయన ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియో సో
‘ఈ స్కూళ్లు ఏంటి.. ఈ తంతు అస్సలేం అర్థం కావడం లేదు. ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా చంపేస్తున్నారు. మాకు స్వేచ్ఛ కావాలి’ అని ఓ బాలిక అరుస్తూ ఎవరొచ్చినా కడిగిపారేస్తానంటోన్న వీడియో వైరల్ గా మారింది. రోజూ ఉదయం ఆరు గంటలకు లేపి స్కూల్ కు రెడ�