Home » viral
మేడ్చల్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల లొల్లి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ మంత్రిగా ఉన్న మల్లారెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఉద్యమకారులు టికెట్లు కావాలని మంత్రి మల్లారెడ్డిని కోరుతున్నారు. అయితే..ఓ కార్యకర్తతో మల్�
బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా రాజమౌళి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తన తర్వాతి సినిమా ఎప్పుడు వస్తుందా? అని ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తెలుగులో అయితే ఇక అసలు చెప్పక్కర్లేదు. టాలీవుడ్లో రెండు పెద్ద కుటుంబ�
సూపర్స్టార్ మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ సంక్రాంతికి కానుకగా జనవరి 11న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ ‘ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా నా.. డాం�
డబ్బులు లేని తండ్రి తన కూతురి ఆరోగ్యం కోసం దొంగగా మారాడు. దొంగతనం చేసినా అతని వ్యక్తిత్వం తప్పును ఒప్పుకోమంది. అందుకే అక్కడో లెటర్ పెట్టాడు. అందులో ‘క్షమించాలి నా కూతురు అనారోగ్యంగా ఉంది. ఉన్న డబ్బులు అన్నీ ఇచ్చేయండి. మీకు15సెకన్ల సమయం మాత్�
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో బుధవారం(జనవరి 8,2020) ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సిబ్బంది, ప్రయాణికులు సహా 180మంది చనిపోయారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త మోటార్ వాహన చట్టం తీసుకొచ్చింది. ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేస్తూ ఈ కొత్త చట్టాన్ని తెచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణ దీని లక్ష్యం. చాలావరకు
గజిని సినిమాతో తెలుగులో భారీ హిట్టు కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆ తర్వాత పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించిన సింగం సిరీస్ కూడా తెలుగులో బాగానే హిట్టయ్యై తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ తమిళ స్టార్ హీరోకు నటుడిగానే కాక వ్యక్తిగానూ �
విమానాశ్రయాల్లో కొన్ని వింత ఘటనలు చోటు చేసుకోవటం మనం చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన వీడియో సోషట్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణికులంతా విమానం కోసం టెర్మినల్ హాల్ లో వెయిట్ చేస్తున్నప్పుడు, వారి మధ్యలో కూర్చున్న ఓ వ్య
స్మృతి ఇరానీ పాత వీడియోతో ఓ యువతి చేసిన టిక్ టాక్ వీడియో వైరల్గా మారింది. 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వేదికగా ఓ ఈవెంట్లో మాట్లాడిన వీడియోలో కొద్ది సెకన్ల వీడియో.. అప్పట్లోనూ హడావుడి చేసింది. భారత మహిళలు భర్తలకు రెండు అడుగుల వెనుక �
ఫిరోజా అజీజ్… అమెరికాకు చెందిన ఈ యువతి చైనా ప్రభుత్వం ముస్లింలను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెడుతోందని ఆరోపిస్తూ నెల రోజుల క్రితం చేసిన ఓ టిక్టాక్ వీడియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 17 ఏళ్ల ఈ అమెరికా యువతి భారత ప్ర�