Home » viral
వాట్సాప్ గ్రూపులో ఓ సాయం కోరుతూ మెసేజ్ పెట్టిన వ్యక్తి ర్యాపిడో ఫౌండర్ అని తెలిసి ఆ యువకుడు షాకయ్యాడు. ఇంతకీ ర్యాపిడో ఫౌండర్ అని అతనికి ఎలా తెలిసింది?
ఇమ్రాన్ఖాన్ అరెస్టుతో పాకిస్తాన్ వేడెక్కింది. ఆయన మద్దతుదారులు చెలరేగిపోతున్నారు. లాహోర్లో పలు చోట్ల నెమళ్లు దొంగిలించారు. వీరి నిరసనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు. ఏదో ఒక పోస్టు పెట్టి చర్చలు జరుపుతుంటారు. రీసెంట్గా మట్టికుండ VS ఫ్రిజ్ అంటూ రెంటినీ పోలుస్తూ ఆయన చేసిన ట్వీట్ను నెటిజన్లు వ్యతిరేకించారు.
మెట్రోల్లో డ్యాన్స్ల హవా ఇప్పుడు విమానాలకు పాకింది. ఓ యువతి విమానం మధ్యలో నిలబడి స్టెప్పులు వేసింది. ఆ వీడియోని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమ్మర్లో వేడి తట్టుకోలేక చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతారు. వాటికంటే కూడా నేచురల్ డ్రింక్స్ మనం ఇంట్లో తయారు చేసుకుని తాగడం ఎంతో మంచిది. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తనకి ఇష్టమైన సమ్మర్ డ్రింక్ ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
సాధారణంగా ఏనుగులు మనుష్యులతో ఫ్రెండ్లీగానే ఉంటాయి. వాటితో ప్రవర్తించే తీరును బట్టి అవి ఒక్కోసారి వయోలెంట్గా మారిపోతాయి. రీసెంట్గా ఓ మహిళపై ఏనుగు దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏదైనా స్పెషల్ ఉంటేనే కదా.. ఖరీదు ఎక్కువైనా డబ్బులు ఖర్చుపెడతాం. అయితే ఓ పిజ్జా కోసం లక్షలు ఖర్చుపెట్టాలంటే వెనకడుగు వేస్తాం. ఓ క్లయింట్ మాత్రం అక్షరాల 1.63 లక్షల ఖరీదైన పిజ్జా తయారు చేయమని చెఫ్కి ఆర్డర్ ఇచ్చాడు.
ఎవరైనా 5 కిలోలు.. 10 కిలోలు పాడైన పాస్తాను బయట పారేస్తారు. ఏకంగా 220 కిలోల పాస్తా అడవిలో పారేయడమంటే అనుమానాలు వస్తాయి. న్యూజెర్సీ అటవీ ప్రాంతంలో 220 కేజీల పాస్తాను ఎవరో పారేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది.
80 ఏళ్ల క్రితం భారతదేశంలో 5వ తరగతి పిల్లలు వ్యాపారం-వాణిజ్యం గురించి చదువుకున్నారా? అంటే అప్పట్లోనే వారికి కామర్స్ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉందా? రిటైర్డ్ ఐఏఎస్ భద్రీలాల్ స్వర్ణాకర్ ట్వీట్ చేసిన 1943 నాటి 5వ తరగతి ప్రశ్నాపత్రం చూస్తే అర్ధం అవుతు
102 ఏళ్లు అంటే సంపూర్ణ జీవితాన్ని చూసాడు. ఎన్నో కష్టనష్టాలు ఫేస్ చేసి ఉంటాడు. అతని జీవిత ప్రయాణంలో అన్ని సంవత్సరాలు భార్య వెన్నంటే ఉంది. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. ఆమె పంచిన ప్రేమకు అతను తిరిగి ఏమివ్వగలడు? చదవండి.