Home » Virat Kohli
లండన్లోని ఓవల్ వేదికగా రేపటి(జూన్ 7 బుధవారం) నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు అందరి దృష్టి భారత మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli) పైనే ఉంది.
క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia).. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్(WTC Team Of The Tournament ) జట్టును ప్రకటించింది. ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది.
లండన్లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించిన ఫోటోలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) అభిమానులతో పంచుకుంది.
ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
అనుష్క శర్మ త్వరలో చెక్ దే ఎక్స్ప్రెస్ అనే సినిమాతో రాబోతుంది. టీమిండియా వుమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా 2023 డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఎక్కువ సినిమాలు చేయట్లేదని అనుష్క ఫ్యాన్స్ బాధపడు�
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు ఇద్దరు టీమ్ఇండియా ఆటగాళ్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టే �
టీమిండియాతో అతడు త్వరలోనే లండన్కు వెళ్లనున్నాడు.
క్రికెట్ ప్రేమికులను నెలన్నర రోజులకు పైగా అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ ముగిసింది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్మన్ గిల్ 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా మోస్ట్ వాల్యూయ�
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కూడా హంగామా చేయడం గమనార్హం.
విరాట్ లండన్కు వెళ్లడానికి ముందు సతీమణి అనుష్క శర్మతో కలిసి ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో అనుష్క.. కోహ్లిని స్లెడ్జింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.