Home » Virat Kohli
టీమ్ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. అరంగ్రేటం టెస్టులోనే సెంచరీతో అదరగొట్టాడు ఈ యువ ఆటగాడు. ఈ కుర్రాడి ఆటతీరుడు అందరూ ఫిదా అవుతున్నారు.
రోహిత్ ఔట్ అయిన తరువాత.. క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్ వెంటనే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ జైస్వాల్తో కలిసి ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు బ్యాట్ పట్టి మైదానంలోకి దిగాడు అంటే పరుగుల వరద పారాల్సిందే. అయితే.. కోహ్లిని ఇబ్బంది పెట్టిన బౌలర్లు ఉన్నారు తెలుసా.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) 2023-25 సైకిల్లో భాగంగా టీమ్ఇండియా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను వెస్టిండీస్తో ఆడనుంది. తొలి మ్యాచ్ డొమినికా వేదికగా జూలై 12 నుంచి 16 వరకు జరగనుంది.
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అయితే.. 2022 టీ20 ప్రపంచకప్ తరువాత నుంచి ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కనిపించడం లే�
వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జూలై 12 నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli ) నెట్స్లో బౌలర్లను ఎదుర్కొంటూ విభిన్న షాట్లను ప్రయత్నిస్తున్నాడు.
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ పై టీమ్ఇండియా ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. గెలుపుకు కోహ్లి బాటలు వేసినా ఆఖరి బంతికి నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత్ కు విజయాన్ని అందించింది మాత్రం రవిచంద్రన�
భారత ఆటగాళ్లు విండీస్ పర్యటన కోసం బయలుదేరారు. విండీస్ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) మాత్రం లండన్లోనే ఉండిపోయాడు. లండన్ వీధుల్లో అతడు ఒంటరిగా నడుస్తూ చక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
2011లో ధోని సారధ్యంలో భారత జట్టు రెండోసారి ప్రపంచకప్ను అందుకున్న క్షణాలను మాజీ దిగ్గజ ఆటగాడు, ఆ నాటి ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు.