Home » Virat Kohli
భారత్-పాక్ మ్యాచ్, చివరి ఓవర్ నాలుగో బంతిని అంపైర్లు ‘నో బాల్’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ‘నో బాల్’పై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబడుతుంటే, మరికొందరు సమర్ధిస్తున్నారు.
పాకిస్తాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ. మ్యాచులో గెలుపు అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది.
ఇండియన్ స్టార్ క్రికెటర్లు ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీలకు టీవీ రేటింగులను ప్రభావితం చేయగల శక్తి ఉందన్నాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్. వాళ్లు సరిగ్గా ఆడకుంటే టీవీ రేటింగులు పడిపోతాయని స్వాన్ అన్నాడు.
ఆసియాకప్ టీమిండియా చివరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆటతీరుతో మేము సంతోషంగా ఉన్నాము. కానీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లతో పాటు టీ20 వరల్డ్ కప్లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని రోహిత్ తెలిపాడు.
అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నలుగు స్టాండ్ బై ప్లేయర్లకు అవకాశం కల్పించింది. అలాగే బుమ్రాతోపాటు, హర్షల్ పటేల్కు తిరిగి జట్టులో స్థానం కల్పించింది.
టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. గత రెండు రోజుల క్రితం టీమిండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్ లో బ్యాట్ ఝుళిపించి సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర ట
అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ కాగా, మొత్తంగా 71వది. కోహ్లీ దెబ్బకు స్కోరు అలుపు లేకుండా పరుగులు పెట్టింది. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించి మునుపటి కోహ్లీని చూపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్లు మాత్రమే క�
విమర్శల్ని పట్టించుకోబోనని, వాళ్లకు సమాధానం చెప్పడంకంటే బాగా ఆడటంపైనే దృష్టి పెడతానని చెప్పారు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. 120 శాతం బాగా ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. టెస్టు కెప్టెన్సీ వదిలేసినప్పుడు తనకు కాల్ చేసింది ధోనీ ఒక్కరేన�
భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఇంట్రస్టింగ్ ఫైట్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.