Home » Virat Kohli
తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 373 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్ అందరూ రాణించగా, విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా ఆరంభం నుంచి లంక బౌలర్లపై విరుచుకుపడింది.
తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఇండియాలో 20వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో మన దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ సరసన కోహ్లీ నిలిచాడు. గౌహతి వేదికగా మంగళవారం నాడు శ్రీలకంతో జరుగుతున్న వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
సచిన్ 463 వన్డే మ్యాచుల్లో కలిపి, 18,426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 265 వన్డేలు ఆడి, 12,471 పరుగులు చేశాడు. ఇప్పుడు సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. సచిన్ వన్డేల్లో సాధించిన సెంచరీల్లో మన దేశంలో సాధించినవి 20.
‘‘కీర్తి దక్కాలన్న కోరిక ఓ రోగంతో సమానం. ఏదో ఒక రోజు నేను ఈ రోగం నుంచి, ఈ కోరిక నుంచి విముక్తి పొందుతాను. కీర్తి అనేది ఓ విషయమే కాదు. జీవితాన్ని అనుభవించడం, బాగుండడం చాలు’’ అంటూ దివంగత సినీనటుడు ఇర్ఫాన్ ఖాన్ గతంలో చేసిన వ్యాఖ్యలను కోహ్లీ పోస్ట్
స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని దుబాయ్లో స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. ఇక దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన ఈ జంట ఉత్తరాఖండ్ లోని బాబా నీమ్ కరోలి బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించుకున్నారు. ఈ క్రమంలో అక్కడి ఆశ�
New Year Celebration: న్యూఇయర్ వేడుకల్లో క్రికెటర్లు సందడి చేశారు. తమ కుటుంబ సభ్యులతో వివిధ ప్రాంతాలకు వెళ్లి 2023 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దుబాయ్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపు�
ముల్తాన్లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన సందేశం ఇచ్చారు. కోహ్లీ.. మీరు అలా చేస్తే మిమ్మల్ని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ కంటే ఎక్కువగా ప్రేమిస్తాం అంట�
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న సమయంలో భారత్ స్టార్ క్రికెటర్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత పాపకి జన్మనిచ్చి అమ్మ అవ్వడంతో.. ఆమె వెండితెర మీద కనబడి నాలుగేళ్లు అయ్యిపోయింది. తాజాగా..
ఇంగ్లాండ్తో ఓటమి తర్వాత స్పందించిన విరాట్ కోహ్లీ