Home » Virat Kohli
తమకు నచ్చిన కొటేషన్లతో ఆటగాళ్లపై ఫ్యాన్స్ ప్లకార్డులతో అభిమానం చూపిస్తుంటారు. తాజాగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్పూర్ వేదికగా జరిగిన మ్యాచులో కోహ్లీ అభిమాని ఒక ప్లకార్డు పట్టుకున్నాడు. అయితే, ఈ ప్లకార్డుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు స�
అనుష్క-కోహ్లీ జంట తరచూ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. ఇద్దరూ వృత్తిపరంగా ఎప్పుడూ బిజీగా ఉంటారు. కోహ్లీ క్రికెటర్గా జాతీయ జట్టుకు ఆడుతూ ఉంటే, అనుష్క శర్మ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇద్దరికీ విశ్రాంతి సమయం దొరికేది చాలా తక్కువ.
కేఎల్ రాహుల్కు భారత జట్టు సహచరులు, స్నేహితులు అయిన ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీ ఖరీదైన పెళ్లి కానుకలు ఇచ్చినట్లు సమాచారం. ఇద్దరూ వేర్వేరుగా ఇచ్చిన కానుకల విలువ దాదాపు రూ.3.50 కోట్లుగా ఉంటుందని ఒక అంచనా. ఎమ్మెస్ ధోని రూ.80 లక్షల విలువైన కవాసాకి ని�
న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డేల్లో భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ వన్డౌన్ను త్యాగం చేయడం ద్వారా ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ స్థానాలు సర్దుబాటు అవుతాయని, తద్వారా మేనేజ్�
వన్డే క్రికెట్ ఫార్మాట్లో కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ఒక్కో రికార్డును కోహ్లీ అధిగమిస్తూ వస్తున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సెంచరీ (166 పరుగులు) పూర్తిచేసిన కోహ్లీ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్ల జాబ�
India vs sri lanka 3rd ODI: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.
లంకపై 317 పరుగుల భారీ తేడాతో సూపర్ విక్టరీ కొట్టిన భారత్.. వన్డే క్రికెట్ హిస్టరీలో రికార్డ్ క్రియేట్ చేసింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమిండియా అవతరించింది. వన్డే చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం. ఇప్పటివరకు ఈ రికార�
శ్రీలంకతో వన్డే సిరీస్ లో భారత్ అదరగొట్టింది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా లంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 391 పరుగుల భారీ లక్ష్యఛేదనలో �
టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులను (ధోతీ) ధరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న�
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. చివర్లో లంక కెప్టెన్ శనక సెంచరీతో చెలరేగాడు. 88 బంతుల్లో 108 పరుగులతో నాటౌట్ గా న�