Home » Virat Kohli
టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఇండియా - ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇవాళ్టి మ్యాచ్లో ఇండియా గెలిచి ఫైనల్ చేరాలని... అక్కడ పాకిస్తాన్ను ఓడించి కప్పు సాధించాలని మన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ భారత ఆటగాళ్ల సమక్షంలో కేక్ కోసి తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. టీమిండియా మెంటర్ ప్యాడీ అప్టన్ కూడా ఇవాళ పుట్టినరోజు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 34వ పుట్టినరోజు సందర్భంగా పలువురు క్రీడాకారులు, ప్రముఖులు విసెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా కోహ్లీకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షల�
క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ. టీమిండియా పరుగుల మెషిన్, కింగ్ కోహ్లీ, రికార్డుల వీరుడు, చేజింగ్ మాస్టర్ ఇలా కోహ్లీకి క్రికెట్ ప్రపంచం ముద్దుగా పెట్టుకున్న పేర్లు. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో రికార్డుల మోత మో�
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరగయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ (6) అగ్రస్థానంలోకి దూసుకెళ్లింద�
ఆస్ట్రేలియాలోని పెర్త్లో విరాట్ కోహ్లీ బస చేసిన హోటల్ రూమ్కు సంబంధించిన వీడియో లీకైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై హోటల్ యాజమాన్యం స్పందించింది.
‘‘అభిమాన ఆటగాడిని చూసినప్పుడు, కలిసినప్పుడు ఫ్యాన్స్ చాలా సంబరపడిపోతారని నాకు తెలుసు.. వారి తీరు ప్రశంసనీయమేనని నేను భావిస్తాను. కానీ, ఈ వీడియో మాత్రం భయంకరం. ఈ వీడియో చూసి నా గోప్యత గురించి ఆలోచించి ఒక్కసారిగా నిశ్చేష్టుడిని అయిపోయాను. నా స�
టీమిండియా రన్ మెషీన్, కింగ్ విరాట్ కోహ్లీ మరో రికార్డు క్రియేట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు.
‘‘మంచి నైపుణ్యాలు ఉన్న బ్యాట్స్మన్ నుంచి నేర్చుకోవాలనుకుంటే విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోండి. నెదర్లాండ్ తో జరిగిన మ్యాచులోనూ కోహ్లీ నాటౌట్ గా నిలిచాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచుతో పాటు నెదర్లాండ్ తో జరిగిన మ్యాచులోనూ కోహ్లీ అద్భుతంగ�
టీ 20 వరల్డ్ కప్లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో ఇండియా 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్లు ముగ్గురూ హాఫ్ సెంచరీలు నమోదు చేయడం విశేషం.