Home » Virataparvam
ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కశ్మీర్ పండిట్ల మారణహోమం, గో హత్యలను లింక్ చేసి మాట్లాడింది. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.............
సాయి పల్లవి సినిమాల గురించి మాట్లాడుతూ..''నాకు సినిమా సినిమాకు మధ్య వచ్చే గ్యాప్ గురించి నేను ఆలోచించను. నాకు కళపై పూర్తి నమ్మకం ఉంది. ఏదైనా కథ మనకు రాసి పెట్టి ఉంటే
విరాటపర్వం సినిమా నిజ జీవితంలో సరళ అనే ఓ అమ్మాయి పాత్ర నుంచి తీసుకొని రాసిన కథ అని డైరెక్టర్ గతంలోనే చెప్పారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ వెళ్లడంతో అక్కడే నివసిస్తున్న ఒరిజినల్ వెన్నెల క్యారెక్టర్.............
రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘ఒక కథ ఒక మనిషిని మార్చుతుందా అంటే కచ్చితంగా మనం చేసే కథ మనల్ని మారుస్తుందని చెబుతాను. ఇప్పటివరకు నేను చేసిన ప్రతీ పాత్రకి......................
రానా మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు నిర్మాతగా ఉంటానేమో అని దర్శకుడు నాకు మూడు పేజీల్లో స్క్రిప్టు పంపించాడు. అది చదివాను. హీరోయిన్ చుట్టే కథ తిరుగుతుంది. దీని గురించి..............
సాయిపల్లవి క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమెకు ఉన్న అభిమానులు, సాయి పల్లవి కనపడితే చాలు అనే ఫ్యాన్స్, ఆమెను చూడగానే విజిల్స్, అరుపులు వేసే ప్రేక్షకులు..........
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగా ఈ ట్రైలర్ లో రానా భావాలు, అతను రాసిన పుస్తకాలు నచ్చి అతన్ని ప్రేమిస్తుంది. అతన్ని కలవడానికి ఇల్లు వదిలి............
మొన్నటి వరకు కరోనా మహమ్మారి దెబ్బకి చాలా సినిమాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వగైరా వగైరా అన్ని పనులు పూర్తయినా విడుదల విషయంలో మాత్రం సందిగ్ధంలో ఉంటూ వచ్చాయి. అయితే, కరోనా
ట్విట్టర్లో 6 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ దాటిన రానా దగ్గుబాటి..
మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో #ViraataParvam లో ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం..అంటూ ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తున్న ‘ప్రియమణి’ లుక్ ను విడుదల చేశారు. అడవిల�