Home » virendra dev dixit
ఢిల్లీలోని దొంగబాబా ఆశ్రమంపై తెలంగాణ దంపతులు జరిపిన పోరాటం ఫలించింది. ఢిల్లీలోని రోహిణి జిల్లాలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమ బాధ్యతలను ఢిల్లీ హైకోర్టు కిరణ్ బేడీకి అప్పగించింది.
అనంతపురం జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి అక్కడ ఎమ్మెస్ పూర్తి చేసి నానో టెక్నాలజీలో పరిశోధనలు చేస్తూ అకస్మాత్తుగా మాయమైన యువతి సన్యాసిలాగా మారిపోయింది. కన్నకూతురు కోసం గత ఐదేళ్లుగా తల్లితండ్రు�
ఆధ్మాత్మిక ముసుగులో మోసాలకు పాల్పడుతున్న బాబాలెందరో… అలాంటి కోవకే చెందుతాడు బాబా వీరేంద్ర దేవ్ దీక్షిత్! ఢిల్లీ కేంద్రంగా తనని తాను శ్రీకృష్ణుడి అవతారమని చెప్పుకుంటూ భక్తులను మాయ చేస్తున్నాడు. 2020లో ప్రపంచం అంతమైపోతుందని.. తనను ఆశ్రయిం