Home » Virus
కరోనా సోకిన సమయంలో చాలామంది రుచి, వాసన కోల్పోయారు. ట్రీట్మెంట్ తర్వాత మరల సాధారణ స్థితికి చేరుకుని అవి తిరిగి పొందిన వారున్నారు. అయితే 2 సంవత్సరాలుగా రుచి, వాసన కోల్పోయి తిరిగి పొందిన స్థితి ఎలా ఉంటుంది? ఓ మహిళ ఎమోషనలైన న్యూస్ చదవండి.
కరోనా ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. మరోవైపు కొత్త వైరస్లు భయపెడుతున్నాయి. తాజాగా కోల్కతాకు చెందిన ఓ వ్యక్తి 'ప్లాంట్ ఫంగస్' బారిన పడ్డాడు. ప్రపంచంలోనే ఈ ఫంగస్ సోకిన మొదటి కేసు కోల్కతాలో నమోదైంది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. తాజా అధ్యయనాల్లో కరోనా వైరస్ కు సంబంధించి భయంకర వాస్తవం వెలుగు చూసింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహం నుంచి వైరస్.. జాంబి వైరస్ లా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని వెల్లడైంది.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా పోస్ట్ కొవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయి. రెండేళ్ల కిందట వైరస్ బారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్నా చాలా మంది పలు సమస్యలతో బాధపడుతున్నారు. రెండేళ్ల కిందట కిలోమీటర్ల కొద్దీ నడిచిన వారంతా.. ఇప్పుడు 400 నుంచి 500
వ్యాధి సోకిన పందులు ఉన్న ప్రాంతానికి చుట్టుపక్కల ఒక కిలోమీటర్ వరకు వ్యాధి ప్రభావిత ప్రాంతంగా గుర్తించారు. ఈ ప్రాంతం పరిధిలోని పందుల్ని చంపి, భూమిలో పాతిపెట్టారు. ఈ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేశారు.
ప్రతి ఒక్కరు 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. 20 సెకన్లు ఎందుకు వాష్ చేసుకోవాలి అనే దానిపై విశ్లేషణ చేసి వివరించారు శాస్త్రవేత్తలు.
చైనా ల్యాబ్ నుంచే కరోనావైరస్ లీక్ అయ్యిందని, చైనా శాస్త్రవేత్తలు మానవులకు సోకేలా వైరస్పై పనిచేసినట్లుగా అమెరికా సంచలన రిపోర్ట్ విడుదల చేసింది.
గతంలో ఇదే జూలో ఉన్న ఎనిమిది గొరిల్లాలకు కరోనా వైరస్ సంక్రమించింది. జూ కీపర్ ద్వారా ఇది గొరిల్లాలకు సంక్రమించిందని అప్పట్లో అధికారులు నిర్ధారించారు.
చైనాలోని టిబెట్ పర్వత ప్రాంతంలో 15వేళ ఏళ్ల నాటి వైరస్ లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి మంచులో గడ్డకట్టి ఉన్నాయని తెలిపారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 6 వేల 151 మందికి కరోనా సోకింది. 58 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 69 వేల 831 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 167 మంది చనిపోయారు.