Home » visakha development
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని చెప్పారు. 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని అన్నారు.
విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లోని పార్కులు, ఓపెన్ స్థలాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వార్డుల్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు విజయసాయి రెడ్డి. డిసెంబర్ నాటికి అమృత పథకం కింద ప్రతి ఇంటికి తాగ�