Home » Visakhapatnam Mlc By Poll
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీనియర్ నేత అయిన బొత్సను తమ అభ్యర్థిగా ప్రకటించింది.