Home » Visakhapatnam
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
ఆల్టర్నేట్ వేదికగా ఆంధ్రా యూనివర్సిటీలో గ్రౌండ్స్ ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై ..
శిబిరం నుంచి షర్మిలను తరలించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
చంద్రబాబు, పవన్కి ఇది న్యాయమా? అని అన్నారు.
విశాఖపట్నం లో జూన్ 21న నిర్వహించే ‘విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ అనే కార్యక్రమానికి ప్రధాని మోదీ రానుండటంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
విశాఖ సాగరతీరంలో జూన్ 21వ తేదీన ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు యోగా డే జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.1,07,900గా ఉంది.
సింహాచలం విషాద ఘటనలో చంద్రపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు మృతి చెందారు.