Visakhapatnam

    రైలులో గోల్డ్ స్మగ్లింగ్ : 3వేల 314 గ్రాముల బంగారం సీజ్

    January 9, 2019 / 09:17 AM IST

    హైదరాబాద్ : గోల్డ్ స్మగ్లింగ్‌లో చోరులు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు విమానం ద్వారా అక్రమంగా తరలిస్తున్న చోరులు రైళ్లను ఎంచుకున్నారు. సికింద్రాబాద్ నుంచి గుహాటి వెళ్తున్న గుహటి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు ప్రయాణికుల న�

    కోడికత్తి కేసులో విశాఖలో హైడ్రామా

    January 5, 2019 / 07:07 AM IST

    వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎటాక్ కేసును హైకోర్టు ఆదేశాల మేదరకు జాతీయ దర్యాప్తు సంస్థ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఐఏ అధికారులు విశాఖకు చేరుకున్న క్రమంలో హైడ్రామా నెలకొంది. ఎన్ఐఏ అధికారులు ఈ

    మరో ట్విస్ట్ : NIA కి కోడికత్తి కేసు

    January 4, 2019 / 08:17 AM IST

    గన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై దాడి కేసు NIAకి బదిలి అయ్యింది. జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

    ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు : ఏపీలో అధికారం కావాలంటే అవినీతి చేయాలి..

    January 4, 2019 / 06:13 AM IST

    ఏపీలో ఓట్లు కావాలి అంటే అవినీతి చేయాలనీ.. ఏపీలో అధికారం కావాలంటే అవినీతి చేయాలని..అవినీతి చేయకుంటే ఏపీ ప్రజలు ఓట్లు వేయరనీ మాజీ ఎంపీ అరుణ్ కుమార్ తనదైన శైలిలో మరోసారి సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

    అది నోరేనా: వితంతువులపై నోరు పారేసుకున్న మంత్రి అయ్యన్న

    January 3, 2019 / 10:22 AM IST

    విశాఖపట్నం :  వితంతువులపై అయ్యన్న పాత్రుడు నోరు పారేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా దుక్కల్లా ఉండి పెన్షన్ కావాలంటే ఎలా ఇస్తామండీ? అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జన్మభూమి కా�

10TV Telugu News