Home » Visakhapatnam
విశాఖ : ఈరోజుల్లో వివాహం అంటే హంగు..ఆర్భాటం..హడావిడి..భారీ మెనూ ఇలా డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతున్న వివాహాలను ఎక్కువగా చూస్తున్నాం. ఈ ఆర్భాటాలకు స్థాయి..ఆర్థిక స్తోమతతో పనిలేకుండా జరుగుతున్నాయి. అటువంటిది ఓ ఐఏఎస్ అధికారి ఇంట్లో వివాహమంటే ఎంతో �
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. ఇటు ప్రజలు, అటు నాయకులు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. దైవశక్తి ద్వారా ఏపీకి కాబోయే సీఎంని ప్రకటిస్తానంటూ విశాఖకు చెందిన ఆధ్యాత్మికవేత్త ట్వింకిల్ శ్యామ్ అంటున్నారు. ఇప్పటిక�
విశాఖపట్నం: ఆ యువతి బాక్సింగ్ రింగ్ లోకి వెళ్ళింది అంటే పతకం గ్యారెంటీ.. చిన్న వయసులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ప్రోత్సహిస్తే దేశానికే వన్నె తేగలదు. అయినా ప్రోత్సాహం కరువయ్యింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. ఎంచుకున్న ర�
విశాఖపట్టణం : ఆభరణాలు, ఆస్తులు చూసి..దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఏసీబీ చరిత్రలో మొదటి సారిగా బ్యాంక్ లాకర్ల నుంచి కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సదరు అధికారిని అరెస్ట్ చేసి, ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం కోర్టులో ప్రవేశ పెట్టనున�
ఫ్రెండ్ దివ్యకు జీబీ సిండ్రోమ్ వ్యాధి స్నేహితురాల్ని బ్రతికించుకోవటానికి వినూత్న ప్రదర్శన మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్లో ఫ్లాష్ మాబ్ మేము సైతం అన్న కేరాఫ్ కంచరపాలెం సినిమా నటులు విశాఖ : అరుదైన వ్యాధితో మృత్యువుతో పోరాడుతున్న ది�
* ఫిబ్రవరి 27న మ్యాచ్ * ఏర్పాట్లపై సమీక్షించిన కమిటీ * భారత్–ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్ విశాఖపట్టణం : మరో క్రికెట్ పండుగ జరగనుంది. భారత్–ఆస్ట్రేలియా సిరీస్లో భాగంగా జరిగే రెండో టీ20 మ్యాచ్ వచ్చే నేల 27న జరగనుంది.. ఈ మ్యాచ్ నిర్వహక కమిట
విజయవాడ : జగన్పై జరిగిన కత్తి దాడి కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆయనపై దాడి చేసిన శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడిని ఎన్ఐఏ అధికారులు జనవరి 18వ తేదీ శుక్రవారం కోర్టు ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వాదనలు విన్నారు. �
విజయవాడ : జగన్పై దాడి కేసులో ట్విస్టులే ట్విస్టులు. అధికార…ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ..దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నిన్నటి వరకు ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్…ఇప్పుడు విచారిస్తున్న ఎన్ఐఏ మధ్య చిచ్చు రేగింది. సిట్
విశాఖ : కోణతాల రామకృష్ణ రీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. సంక్రాంతి తర్వాత తెలుగుదేశంలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. �
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో మరో పారిశ్రామిక దిగ్గజం భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.70 వేల కోట్లతో డేటా, సోలార్ పార్క్ల ఏర్పాటుకు అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదానీ గ్రూప్ మధ్�