Home » Visakhapatnam
విశాఖపట్నం : ఎన్నికల వేళ వాహనాలలో నోట్ల కట్టల తరలింపు కలకలం సృష్టిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరంలో పోలీసుల తనిఖీల్లో కారులో తరలిస్తున్న కోటి రూపాయలు పట్టుబడ్డాయి. మండలంలోని పాతరోడ్డు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీలల�
విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధి, నందమూరి బాలకృష్ణ అల్లుడు ఎం శ్రీభరత్ మంగళవారం(మార్చి-18,2019) విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. సోమవారం రాత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భరత్ కు విశాఖ ఎ
విశాఖ : వైసీపీలో ఒక్కసారిగా అసంతృప్తులు భగ్గుమన్నాయి. టికెట్ రాని నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా యలమంచిలిలో పార్టీకి షాక్ తగిలింది. బొడ్డేటి ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేశారు. యలమంచిలి అభ్యర్థిగా కన్నబాబు రా�
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి.. గొంతులు తడారిపోతున్నాయి. విశాఖను తాగునీటి సమస్య కుదిపేస్తోంది. వేసవి రాకముందే జనం దాహమోరామచంద్ర అంటున్నారు. ఓవైపు గంభీరం, మరోవైపు ముడసర్లోవ రిజర్వాయర్లు ఎండిపోవడంతో.. నగరంలోనే కాద�
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ భాజపా ప్రజాచైతన్య సభలో ప్రసంగించబోతున్నారు. విశాఖ విమానాశ్రయంకు చేరుకున్న మోడీ రోడ్డు మార్గంలో సభ జరుగుతున్న రైల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడీ గో బ్యాక్ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. దీనితో విశాఖ నగరం వేడెక్కింది. ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ టూర్ను నిరసిస్తూ టీడీపీ, ప్రజా సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల బెల�
గాజువాక : విశాఖపట్నంలోని గాజువాకలో కెమికల్ లిక్విడ్ తాగిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ ఘటనలో ఆదివారం (ఫిబ్రవరి 24) ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఈరోజు మరో నలుగురు మృత�
విశాఖపట్నం: విశాఖ జిల్లా గాజువాక నియోజక వర్గం పెద గంట్యాడ మండలం స్వతంత్ర నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి అయిదుగురు మృతి చెందారు. మరో 15 మంది అస్వస్ధతకు గురైనట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఒక గ్రామ దేవత పండుగ సందర్భంగా, నల్
విశాఖ టీడీపీని అసమ్మతి, వర్గపోరు వేధిస్తోంది. ఇన్నాళ్లుగా నేతల మధ్య ఉన్న అసంతృప్తి ఒక్క సారిగా భగ్గుమంటోంది. సిట్టింగ్లకే ఈసారి టిక్కెట్లు కేటాయిస్తే ఓడిస్తామంటూ మరో వర్గం తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. అసలే వలసలతో విలవిల్లాడుతున్న విశాఖ