Home » Visakhapatnam
విశాఖపట్నంలో వైసీపీ నేతలు రూ.40వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బోండా ఉమ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇక స్వచ్ఛమైన రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ రెండో స్థానం, మహారాష్ట్ర మూడో స్థానం సాధించాయి. వందకంటే ఎక్కువ అర్బన్ స్థానిక సంస్థలు ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపుర మొదటి స్థానంలో ఉంది. ఏపీకి సంబ�
విశాఖలో కలకలం రేగింది. భారీగా మత్తు ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. కంచరపాలెం ముఠాకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 8వేల మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి పదోతరగతి, సంబంధిత విభాగాల్లో ఇంటర్/డిగ్రీ/డిప్లొమా/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 42 యేళ్లకు మించరాదు. అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అ�
ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అప్ సైక్లింగ్తో సాగరతీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) సందర్భంగా శుక్రవారం విశాఖపట్టణం
విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంత్రాక్స్ అలజడి రేపుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ దొరగుడ గ్రామంలో ఈ వ్యాధి వ్యాపించింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో దాదాపు 40మందిక�
విశాఖ ఆర్కే బీచ్ లో కలకలం రేగింది. బీచ్ రంగు ఒక్కసారిగా మారింది. తీరం నలుపు రంగులోకి మారిపోయింది. ఎప్పుడూ బంగారంలా మెరిసే ఇసుక తిన్నెలు నల్లగా మారిపోయాయి. తీరం రంగు మారడంతో ఒక్కసారిగా అలజడి రేగింది.
విశాఖ అచ్యుతాపురం సెజ్లో మళ్లీ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 50 మంది దాకా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ ను పీల్చిన వారంతా వాంతులు, విరేచనాలు చేసుకుని స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని గమనించిన కంపెనీ యాజమాన్యం అస్వస్
విశాఖ జూలో కొందరు యువకులు హల్ చల్ చేశారు. వన్య ప్రాణులతో ఆట్లాడేందుకు ప్రయత్నించి గాయపడ్డారు. అడవి పందుల ఎన్ క్లోజర్ లోకి దూకిన ముగ్గురు యువకులు వాటిని తరిమికొట్టారు. ఈ క్రమంలో అడవి పంది దాడికి దిగింది.
విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిన్న గల్లంతు అయిన వివాహిత సాయి ప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాసుతో కలిసి సాయి ప్రియ నిన్న ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ ఒడ్డున భార్యాభర్తలు కలసి ఉన్నారు. అ�