Home » Visakhapatnam
Sea Level Change In Andhra Pradesh : ఏపీలోని సముద్ర తీర ప్రాంతాలు మాయం అయిపోతున్నాయి. రోజురోజుకు సముద్ర తీరం వెంట ఉన్న గ్రామాలు కనుమరుగవుతున్నాయి. ఇళ్లకు ఇళ్లు మాయమవుతున్నాయి. సముద్రుడు మొత్తం కోస్టల్ ఏరియా రూపురేఖలను మార్చేస్తున్నాడు. గ్లోబల్ వార్మింగ్, తుఫాన�
ఒక వ్యక్తి ఆటోకు డబ్బులు లేక తన భార్య మృతదేహాన్ని భుజాలపైనే మోసుకెళ్లాడు. అయితే, అది చూసి కొందరు మానవత్వంతో స్పందించి, సాయపడ్డారు. ఒడిశాకు చెందిన సాములు అను వ్యక్తి, అనారోగ్యంతో ఉన్న తన భార్య గురును ఇటీవల విశాఖపట్నం పరిధిలోని, సంగివలస ఆస్పత్�
వచ్చే ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని ఏపీ మంత్రులు కూడా చెప్పారు. దీంతో రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏపీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశాఖ జిల్లా అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అధికారికంగా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సీఎం క్యాంప్ కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు. సీఎం వైఎస్ జగన్ మీనాక్షిని ప్రత్యేకంగా అభినందించారు.
విశాఖలో తండ్రిపై బాలిక కత్తితో దాడి చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రియుడు, అతడి తల్లి చెప్పడంతోనే తన తండ్రిపై దాడి చేశానని బాలిక పోలీసులకు చెప్పారు.
అందాల విశాఖ మరో అద్భుత అనుభూతికి వేదికైంది. అండర్ వాటర్ టన్నెల్ ఎక్స్ పోతో మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. రంగు రంగుల చేపలు.. సముద్రం అడుగు భాగంలో ఉండే వింత జీవ రాశులు అలా కళ్ల ముందు కదలాడుతుంటే వైజాగ్లో ఉన్నామా లేక మరేదైన లోకంలో ఉన్నామ�
ఏపీలో వెర్షన్-2 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. విశాఖ కంచరపాలెంలో రామ్మూర్తిదంపతులుపేట వద్ద నిలిపి ఉంచిన రైలుపై ఆకతాయిలు రాళ్ల దాడి చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. నా సినిమాల్లో వైజాగ్ కథతో ఉన్న చాలా సినిమాలు హిట్ అయ్యాయి. నాకు కూడా వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఇది ఒక స్వర్గధామంలా ఉంటుంది. రిటైర్ అయ్యాక ఇక్కడ హ్యాపీగా సెటిల్ అవ్వొచ్చు. ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. ఇప
వివిధ కేసుల్లో ఇటీవల పట్టుబడిన 2 లక్షల కేజీల గంగాయి, 131 లీటర్ల యాష్ ఆయిల్ను అధికారులు ధ్వంసం చేశారు. ఈ గంజాయి, ఇతర డ్రగ్స్ను అధికారులు దహనం చేశారు. దీని విలువ మొత్తం రూ.300 కోట్లు ఉంటుందని అంచనా.
విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నూతన సంవత్సరం వేళ యువతను ముఠా టార్గెట్ చేసింది. బెంగళూరు నుంచి వచ్చి విశాఖలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసు