Home » Visakhapatnam
ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్న తర్వాత వినయ్ కుమార్ కు డబ్బులు పూర్తిగా ఇవ్వకుండా మోసం చేశాడు. దీంతో తనకు అన్యాయం జరిగిందని, తాను మోసపోయానని గ్రహించిన వినయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం అంతా వెలుగు చూసింది.
Visakha Swetha Case: సాధారణంగా బీచ్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడితే 24గంటల వరకు బాడీ దొరకదు. శ్వేత బాడీ మాత్రం ఇసుకలో కూరుకుపోయి ఉందని, శ్వేత దుస్తులు అక్కడ రాయిపై ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Visakha Swetha Case: అత్తమామలతో గొడవపడి రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో శ్వేత మృతదేహం లభ్యమైంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలు 802 రోజులకు చేరుకున్నాయి. కూర్మన్నపాలేం శిభిరానికి వచ్చి కేఎ పాల్ సంఘీభావం తెలిపారు.
ఆనవాయితీ ప్రకారం స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించామని తెలిపారు. స్వామివారి చందనోత్సవానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
ఏపీకి పెట్టిన దరిద్రం చంద్రబాబు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
KCR Targets AP : దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించి బీజేపీకి ప్రత్యామ్నాయంగా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో పట్టు..
ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సుకు విశాఖ ముస్తాబైంది.మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీ-20 సదస్సు నేపథ్యంలో అభివృద్ధి, సుందీకరణ పనులు చేపట్టడంలో ప్రధాన ప్రాంతాలు ఆకర్షణీయంగా మారాయి.
విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సులో సీఎం జగన్ పాల్గోనున్నారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్కు(Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం తప్పింది. సురేశ్ పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంత్రిని రక్షించారు.