Home » Visakhapatnam
విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. రూ. 500 అప్పు విషయంలో జరిగిన గొడవలో అప్పల రెడ్డి అనే వ్యక్తిని రౌడీ షీటర్ శంకర్ హత్య చేశాడు. పెదవాల్తేరు, మునసబు వీధిలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
ఎంత పక్కాగా ప్లాన్ చేసినా వివాహేతర సంబంధం హత్య కేసుల్లో మాత్రం నిందితులు ఇట్టే దొరికిపోతారు. విశాఖలోని మధురవాడలో మురళి మిస్సింగ్ కేసులో ఇది మరోసారి రుజువైంది. భర్త మురళిని కట్టుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్
విశాఖపట్నంలో శనివారం రాత్రి బైక్ రేస్లు నిర్వహించిన ఘటనలో 44 మందిని అదుపులోకి తీసుకున్నామని విశాఖ ఏపీసీ హర్షిత చంద్ర చెప్పారు.
బంగారం ధరలకు ఆదివారం కూడా బ్రేకుల్లేవ్. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నం ప్రాంతాల్లో ధరల్లో రూ.100 నుంచి రూ.200 మధ్యలో పెరిగాయి. బెంగళూరులో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.150పెరిగి రూ.48వేలు ఉండగా..
అగ్నిపథ్ ఆందోళనల ప్రభావం రైల్వేశాఖపై పడింది. వివిధ రాష్ట్రాలలో రైల్వే స్టేషన్లే లక్ష్యంగా నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు.
అగ్నిపథ్ ఆందోళనల కారణంగా ఒక రోగి మృతి చెందిన ఘటన ఈరోజు విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.
విశాఖ రైల్వే స్టేషన్ను కూడా మూసివేస్తున్నట్లు స్టేషన్ మేనేజర్ సురేష్ తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు స్టేషన్ లోపలికి ఎవ్వరినీ అనుమతించబోమన్నారు. రెండు గంటల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
విశాఖ రైల్వే స్టేషన్ వద్ద హైఅలర్ట్ కొనసాగుతోంది. అగ్నిపథ్ ఫథకానికి నిరసనగా దాడులు జరిగే ఆవకాశం ఉండటంతో పోలీసులు భారీ మోహరించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు విశాఖ రైల్వే స్టేషన్ మూసివేశారు.
విశాఖపట్నం గాజువాక లో ఒకయువకుడి నుంచి పోలీసులు నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గిరీష్ తేజ నాయుడు(25) అనే యువకుడు ఇన్స్టాగ్రాం ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు గుర్తించామని నగర పోలీసు కమీషనర్ శ్రీకాంత్ చెప్పారు.
Gold Rates Today : బంగారం ధరలు పెరిగాయి. భారత బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి.