Home » Visakhapatnam
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ సభలో మాట్లాడిన జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి, తనకు ఉన్న తేడా ఏంటో చెప్పారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేది మే 21, 2022గా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష అధారంగా ఉంటుంది.
ఇప్పటి వరకు ఎన్నో రకాల మాదక ద్రవ్యాల గురించి అందరు వినే ఉంటారు. కానీ విశాఖలో అంతకు మించి డ్రగ్స్ లభ్యమైంది.
గంజాయి రవాణాను అడ్డుకోటానికి పోలీసులు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ స్మగ్లర్లు గంజాయిని ఏపీనుంచి రాష్ట్రాలు దాటిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గంజాయి రవాణా
ఏపీ లో కల్తీ మద్యం, జే-ట్యాక్స్ పై పోరాటం సాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు ఆయన పార్టీ ముఖ్య నేతలతో అమరావతిలో సమావేశం అయ్యారు.
లాభాలు రావడం లేదన్నారు.. ఇక భరించలేం అన్నారు.. ప్రైవేటీకరణ చేస్తామంటూ ప్రకటించారు.. కానీ, తలచుకుంటే రికార్డులు క్రియేట్ అవుతాయని నిరూపించారు విశాఖ ఉక్కు కార్మికులు.
కాలేజీలో చదువుకునే రోజుల్లో నడిపిన ప్రేమ వ్యవహారం పెళ్లి అయ్యాక కూడా కొనసాగించిన యువతి చిక్కులలో పడి చివరికి ప్రియుడితో కలిసి తనువు చాలించిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జర్జంగిలో పాపను గుర్తించారు. కవిటి మండలం వరకకు చెందిన మాదిన రాజేష్కుమార్, మాదిన లక్ష్మి, మరో మహిళ పసిపాపను కారులో తరలిస్తుండగా గుర్తించారు.
పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తూ భార్య, కూతురు ఉండగా, తన ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకోటానికి ప్రయత్నించాడో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్. ఆ ప్రియురాలు కూడా కాదనే సరికి ఆత్మహత్య చేసుకున్న
గంజాయికి బానిసైన భర్త ప్రతిరోజు రాత్రి పూట గంజాయి సేవించి ఆమత్తులో భార్యా, పిల్లల్ని కొట్టసాగాడు. అది భరించలేని భార్య తన గోడు సోదరుడికి విన్నవించుకుంది. సుపారీ గ్యాంగ్ సహాయంతో బ