Home » Visakhapatnam
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ 1266 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
విశాఖలో రియల్ ఎస్టేట్ వివాదం వెలుగుచూసింది. భీమిలి దగ్గర పది ఎకరాల భూమి కొనుగోలుకు ఒప్పదం కుదుర్చుకున్న రియల్ ఎస్టేట్ యజమాని పూర్తి డబ్బులు చెల్లించకుండానే రిజిష్ట్రేషన్ చేయమని భూ
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, విపక్షాలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
హైకోర్టు ఉన్న చోటనే పరిపాలన ట్రైబ్యునల్ శాశ్వత బెంచ్ పెట్టాలని ఓ కేసు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. వీలుకాకపోతే సర్య్యూట్ బెంచ్ ఏర్పాటు చేయవచ్చన్నారు.
ఇల్లు షిఫ్ట్ చేసేందుకు ఓ వ్యక్తి ప్యాకర్స్ అండ్ మూవర్స్ని బుక్ చేశాడు. దీంతో షిఫ్ట్ చేసేందుకు వచ్చిన వారు సామాను వ్యాన్లో నింపి వ్యానుతోసహా పారిపోయారు.
తీరంలో అల్లకల్లోలం
విశాఖ జిల్లా ఆనందపురంలో గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన యువతి శవమై తేలింది. సింహాచరలం సమీపంలోని భైరవవాక దగ్గరలో పాడుపడిన బావిలో యువతి మృతదేహాన్ని కనుగొన్నారు.
ఆర్కే బీచ్ లో సముద్రం ఒక్కసారిగా ముందుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బీచ్ సమీపంలోని ఉన్న పార్క్ వద్ద తీరం కోతకు గురైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారిందని... రేపు ఉదయానికి అది తుపానుగా మారనుందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
ఐతే... అందరినీ జగన్ ప్రభుత్వం ఎలా ఒప్పిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.