Home » Visakhapatnam
రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంకు చెందిన నాగరాజు, సాయికి ఆరేళ్ల కిందట వివాహమైంది. వారికి భాను, పృథ్వీరాజ్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నాగరాజు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
విశాఖపట్నంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి వీటిని స్వాధీనం చేసుకున్నారు.
26 జిల్లాలు ఏ విధంగా వచ్చాయో.. అదే విధంగా మూడు రాజధానులు వస్తాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అవ్వడం ఖాయం. కొత్త జిల్లాలకు టీడీపీ అనుకులమో, వ్యతిరేకమో చెప్పాలి..
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 4,108 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కాగా కోవిడ్ కారణంగా ఒక్కరూ మరణించ లేదని వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
విశాఖలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రింగు వలల వివాదం ఇంకా సద్దుమణగలేదు. వేలాది మంది మత్స్యకారులు రోడ్డుపైకి వచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న..
విశాఖలో పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఓ వర్గం రింగు వలలతో వేటకు వెళ్లడంతో మరోవర్గం వారిని అడ్డుకుంది. దీంతో కొంతమంది ఓ బోటుకు నిప్పు పెట్టారు
న్యూఇయర్ వేడుకలు రోడ్లపై చేస్తే కుదరదని తెలిపారు. రోడ్లపై ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడడంపై నిషేధం విధించారు. క్లబ్లు, రెస్టారెంట్లలో 60శాతం ఆక్యుపెన్సీతో వేడుకలు జరుపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది
అరకు లోయకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు తూర్తు కోస్తా రైల్వే తెలిపింది. ఉదయం 7 గంటలకు ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరుతుంది.
మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి