Visakhapatnam

    ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్

    March 4, 2021 / 03:51 PM IST

    rtc buses band in ap: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు(మార్చి 5,2021) ఏపీ బంద్ చేపట్టనున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతోపాటు వామపక్షాలకు చెందిన అన్ని కార్మిక సంఘాలు బంద్ నిర్వహించనున్నాయి. ప్రతిపక్ష టీడీపీ సైత�

    కమాండ్ కంట్రోల్‌ రూమ్ విశాఖలో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

    March 3, 2021 / 10:07 PM IST

    command control room : విజయవాడలో కమాండ్ కంట్రోల్‌ రూమ్ నిర్మించాలన్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. విజయవాడలో కాకుండా విశాఖలో నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే వైజాగ్‌ను పరిపాలనా రాజధానిగా సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో.. అక్కడ అందుబ�

    భూతగాదాల నేపథ్యంలో తుపాకీతో మహిళను కాల్చి చంపిన గిరిజనుడు..మృతురాలి బంధువుల ఇళ్లకు నిప్పు

    March 3, 2021 / 06:33 PM IST

    Woman brutally murder  : విశాఖ జిల్లా అరకులో దారుణం జరిగింది. ఓ మహిళ హత్య గావించబడింది. భూతగాదాల నేపథ్యంలో మహిళను స్థానిక గిరిజనుడు పాంగి దామోదర్‌ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అంతటితో ఆగకుండా మృతురాలి బంధువుల ఇళ్లకు నిప్పుపెట్టాడు. డుంబ్రిగూడ మండలం రంగిల�

    విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్

    March 3, 2021 / 02:13 PM IST

    big shock for tdp in visakha: విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత కాశీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆయన వైసీపీలో చేరనున్నారు. తన అనుచరులతో కలిసి విజయసాయి రెడ్డి సమక్షంలో కాశీ విశ

    విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్

    March 3, 2021 / 12:44 PM IST

    

    విశాఖలో రౌడీషీటర్ దారుణ హత్య

    February 24, 2021 / 11:51 AM IST

    rowdy sheeter brutal murder: విశాఖలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి బయట ఫుట్‌పాత్‌పై కూర్చున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆపై కత్తులతో పొడిచి చంపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మద్దిలపాలెం సమీపంలోని కేఆర్ఎం

    విశాఖలో టీడీపీ హవా.. కుప్పంలో వైసీపీ జోరు..!

    February 18, 2021 / 08:36 AM IST

    Visakhapatnam-Kuppam:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 73.43 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించగా.. మొత్తంగా చూస్తే మూడో విడతలో 2,639 సర్పంచ్‌ పదవులకు జరగిన పోలింగ్‌‌లో 7, 757 మంది

    స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర నుంచి సానుకూల ప్రకటన వస్తుంది – సీఎం జగన్

    February 17, 2021 / 05:33 PM IST

    CM YS Jagan meeting with visakha steel plant JAC Leaders : విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిచే అంశంలో కేంద్రం  నుంచి సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పార. ఒకవేళ కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై

    భార్య కోసం దొంగగా మారిన భర్త, అసలు కారణం తెలిసి విస్తుపోయిన పోలీసులు

    February 17, 2021 / 01:25 PM IST

    husband becomes thief for wife sake: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం దొంగగా మారాడో భర్త. తన ఎదురింట్లోనే చోరీకి పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. అయితే, ఆ దొంగతనం చేయడానికి భర్త చెప్పిన కారణం విని పోలీసులు విస్తుపోయారు. అతడి చేసిన ప�

    అరకులో బస్సు ప్రమాదం తర్వాత దినేశ్‌ ట్రావెల్స్‌ కార్యాలయానికి తాళం

    February 13, 2021 / 01:43 PM IST

    Dinesh Travels office locked : అరకులో బస్సు ప్రమాదం తర్వాత దినేశ్‌ ట్రావెల్స్‌ ఓనర్‌ స్వామి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. హైదరాబాద్‌లోని ట్రావెల్స్‌ కార్యాలయానికి తాళం వేసిన స్వామి… ఫోన్‌ సైతం స్విచ్‌ఆఫ్‌ చేసుకుని అదృశమయ్యాడు. అరకు బస్సు ప్రమాదానికి డ్రైవర్

10TV Telugu News