Visakhapatnam

    అరకు బస్సు ప్రమాదంలో అసలేం జరిగింది…?

    February 13, 2021 / 01:26 PM IST

    Araku bus accident : అరకు బస్సు ప్రమాదంలో అసలేం జరిగింది…? ఆధ్యాత్మిక, విహార యాత్రలో అంతులేని విషాదం నెలకొనడానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. డ్రైవర్ ఏ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా… బస్సు 300 లోయల అడుగులో పడడానిక�

    అరకు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి.. షేక్ పేటలో విషాదఛాయలు

    February 13, 2021 / 11:49 AM IST

    Hyderabad residents killed in Araku accident : అరకులోయ బస్సు ప్రమాదం ఘటనలో నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. అరకు విహారయాత్రకు వెళ్లిన వారిలో కొందరు రోడ్డు ప్రమాదంలో విగత జీవులయ్యారని తెలియడంతో షేక్‌పేట ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. షేక్‌పేటలోని వినాయక్‌న

    అరకు యాక్సిడెంట్ బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స..ఇద్దరి పరిస్థితి విషమం

    February 13, 2021 / 10:29 AM IST

    Araku accident victims : విశాఖపట్నం డముకు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అరకు బస్సు యాక్సిడెంట్ లో గాయపడిన బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లత, కృష్ణవేణికి చికిత్స అందిస�

    అరకు ప్రమాద ఘటనపై ప్రధాని, గవర్నర్, సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి

    February 13, 2021 / 08:03 AM IST

    Araku valley bus accident : విశాఖపట్నం డముకు ఘాట్‌ రోడ్డులో రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అరకు లోయలో పడిపోవడంతో నలుగురు పర్యాటకులు మృతి చెందగా.. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, రా�

    విహారయాత్రలో విషాదం

    February 13, 2021 / 07:05 AM IST

    bus crash in Araku Valley : ఆధ్యాత్మిక, విహార యాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విశాఖపట్నం డముకు ఘాట్‌ రోడ్డులో రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలోకి పడిపోవడంతో నలుగురు పర్యాటకులు మృతి చెందగా.. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థిత�

    అరకు లోయలో పడిన టూరిస్టు బస్సు, నలుగురు మృతి?

    February 12, 2021 / 08:48 PM IST

    Tourist bus crashes : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన విశాఖలోని అరకులోయ హాహాకారాలతో దద్దరిల్లింది. చట్టూ చిమ్మ చీకటి, ఎమి అయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు. తీవ్రగాయాలతో కొందరు, విగతజీవులుగా ఆ ప్రాంతం మారిపోయింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపిన వారిలో తీవ్ర భయాంద�

    పంచాయతీ ఎన్నికలు, అధికార పార్టీ ప్రభంజనం

    February 10, 2021 / 03:42 PM IST

    AP Panchayat elections : ఏపీ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభంజనం కొనసాగింది. పార్టీల గుర్తులపై అభ్యర్థులు నిలవకపోయినా ఆయా పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అన్ని చోట్ల పోటీలో నిలబడ్డారు. కౌటింగ్ సమయంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కన�

    విశాఖ జిల్లాలో తప్పిన ప్రమాదం – బస్సులో మంటలు

    February 9, 2021 / 04:06 PM IST

    Fire broke out in a running bus at Payakaraopeta, visakha district : విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో పదుల సంఖ్యలో ప్రాణాలు కాపాడబడ్డాయి. మంగళవారం ఉదయం ఒడిషా నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పాయకరావుపేట

    విశాఖ ఉక్కును కాపాడుకుంటాం

    February 5, 2021 / 07:57 PM IST

    Visakhapatnam steel plant : విశాఖ ఉక్కు ప్లాంట్ ను కాపాడుకుంటామని జనసేన ప్రకటించింది. ప్రజల విజ్ఞాపనను కేంద్రానికి తెలియజేస్తామని పేర్కొంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బాధాకరమన్న జనసేన.. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 32మంది ప్రాణత్యాగం

    మదనపల్లె డబుల్ మర్డర్ : చికిత్స పొందుతున్న పురుషోత్తం, పద్మజలు

    February 4, 2021 / 12:16 PM IST

    Madanapalle Double Murder : మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పురషోత్తం, పద్మజ విశాఖ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మదనపల్లి సబ్‌ జైలు నుంచి వచ్చిన వారిని.. క్లోజ్డ్‌ వార్డులో వేర్వేరుగా ఉంచి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్యూరి

10TV Telugu News