Home » Visakhapatnam
visakha police arrested victims through young lady chunni : హత్య జరిగిన ప్రదేశంలో లభించే ప్రతి ఒక్క ఆధారం ఆ కేసు సాల్వ్ చేయటంలో ఉపయోగపడుతుందనేది మరోసారి రుజువయ్యింది. విశాఖ జిల్లా పరవాడలో జరిగిన హత్యకేసులో ఘటనా స్ధలంలో లభించిన చున్నీ నిందితులను పట్టిచ్చింది. హతుడు రామిరెడ్డి
Three school buses burnt : విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు స్కూలు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. నిలిపి ఉంచిన ఓ బస్సులో తెల్లవారుజామున మంటలు రేగాయి. ఎవరూ గమనించకపోవడంతో మంటలు మరో రెండు బస్సులకు అంటుకున్నాయి. దీంతో స్థానికులు ఫైర్సిబ్బంద
Fire accident in Visakhapatnam : విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగనంపూడి ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. పామాయిల్ వంట నూనెల కంపెనీలో సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో రెండు
Krishna police seized Rs.50 Lakhs At Donabanda check post : విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్నరూ.50 లక్షల రూపాయలను కృష్ణాజిల్లా పోలీసులు పట్టుకున్నారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా దొనబండ చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్నపోలీసులకు గరుడ బస్సులు ఒక వ్యక్తి రూ. 50 లక�
MLA Vasupalli Ganesh Kumar angry with the BJP : విశాఖ జిల్లా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో మరింత విస్తరించేందుకే ఏపీలో ఆలయాల పేరుతో బీజేపీ డ్రామాలు ఆడుతోందని గణేష్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం (జనవరి 20, 2021) ఆయన మీడియాతో
administrative capital in Visakhapatnam : విశాఖ పరిపాలనా రాజధానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే ఉగాది నుంచి వైజాగ్ నుంచి పాలన సాగుతుందని మంత్రులు చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రుషికొండలోని ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ రాజధా�
Chalo Ramatheertham : బీజేపీ మరోసారి రామతీర్థం పర్యటనకు రెడీ అయ్యింది. మొన్న ఎక్కడికక్కడ బీజేపీ, జనసేన నేతలను అరెస్ట్ చేయడంతో… మరోసారి రామతీర్థం వెళ్లాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రామతీర్థంలోని కోదండరామ�
Visakhapatnam administrative capital from Ugadi : తెలుగు కొత్త సంవత్సం ఉగాది నుంచి విశాఖ…పరిపాలనా రాజధానిగా ఉండనుంది. ఉగాది నుంచి విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చట్ట పరంగా ఉగాది నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుందన్నారు. �
woman Durga talks to PM Modi in a video conference : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద విశాఖపట్నం గాజువాకలో దుర్గ దంపతులు నిర్మించుకున్న ఇల్లు.. ప్రధాని మోడీ దృష్టికి ఆకర్షించింది. పది మంది మెచ్చుకునేలా ఆమె నిర్మించుకున్న ఇల్లు దేశానికి ఆదర్శంగా.. రాష్ట్రానికి గర్వకారణం
Controversy between traditional and ring fishermen in Visakhapatnam : ప్రకాశం జిల్లా ఘర్షణ సద్దుమణగకముందే విశాఖలోనూ మత్స్యకారుల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. సంప్రదాయ మత్స్యకారులకు, రింగువల ఉపయోగిస్తున్న మత్స్యకారులకు మధ్య విశాఖ సాగరతీరంలో వివాదం తలెత్తింది. వాసవాని పాలెం, పెదజాలరి ప�