Home » Visakhapatnam
రాజధాని మార్పుపై జగన్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆవేదనతో రగిలిపోతున్నారు. మూడు రాజధానులు వద్దు..
రాజధాని మార్పుపై చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆవేదనతో రగిలిపోతున్నారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అని నినదిస్తున్నారు. అమరావతినే
మూడు రాజధానుల నిర్ణయంపై ఓవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటే.. మరోవైపు ప్రభుత్వం మాత్రం విశాఖకు రాజధాని కార్యకలాపాలు మార్చేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26వ తే
అమరావతి రాజధాని కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధానే ముద్దు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ మద్దతు
ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాలనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా చకచకా అడుగులేస్తోంది. ఏపీ అసెంబ్లీ జనవరి 20న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ
అమరావతిపై మరో మాట లేదంటోంది టీడీపీ. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటోంది. బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చింది. రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ
ఏపీ రాజధాని అమరావతిపై వేసిన పిటీషన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనప్పుడు కోర్టు ఎలా జోక్యం చేసుకుంటుంది అంటూ పిటీషనర్ ను ధర్మాసనం ప్రశ్ని�
ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ రెడీగా ఉంది. పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తోంది. పరిపాలనా రాజధానిగా విశాఖను చేసుకోవాలన్న ఆలోచనకు ముందే పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది. పరిపాల�
విశాఖలో సుపారీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.శ్రీకాకుళానికి చెందిన వైసీపీ నేత చిరంజీవిని హత్య చేసేందుకు సుపారీ తీసుకున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే చిరంజీవులుని హత్య చేసేందుకు రౌడీ షీటర్ కన్నబాబు రూ.4 లక్షలు అడ్వాన�
ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ శుక్రవారం, జనవరి3న సీఎం జగన్ కు నివేదిక సమర్పించబోతోంది. ఇందులో రాజధాని నిర్మాణానికి ఏ ప్రాంతం అనువుగా ఉంట�