Home » Visakhapatnam
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. సహజీవనంలో విభేదాలు రావడంతో మహిళను దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. నర్సీపట్నానికి చెందిన వార్డు వాలంటీర్ రెడ్డి శ్రీదేవి భర్తతో విడాకులు తీసుకుని, టీవీ ఛానెల్ రిపోర
విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానికి నా మద్దతు తెలిపాననీ అంత మాత్రాన తాను పార్టీని వీడుతానంటు వచ్చిన వార్తల్లో నిజం లేదని మాజీ మంత్రి..టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్పష్టంచేశారు. విశాఖపట్నం వాస్తవ్యుడిగా విశాఖ రాజధానిని స్వాగతించాలననీ..గానీ తా�
ఏపీలో రాజధాని అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాజధాని అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తుడిచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో
విశాఖలో అడుగు పెట్టారు సీఎం జగన్. ఏపీలో అధికారంలోకి వచ్చాక…తొలిసారి..సాగర తీరానికి చేరుకున్న జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఘన స్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు, అభిమానులు. ఈ సందర్భంగా 24 కిలోమీటర్ల మేర ప్రజలు మానవహారంగా నిలబడడం అందర్నీ ఆక
రాజధాని తరలింపు ప్రతిపాదనపై అమరావతి గ్రామాల్లో 10 రోజు(డిసెంబర్ 27,2019) కొనసాగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి మూడు రాజధానులు
ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టేందుకు విశాఖ రెడీ అవుతోంది. రెండు రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవ్కు సాగరతీరం వేదిక కానుంది. ఆర్కే బీచ్తో పాటు… వైఎస్సార్ సెంట్రల్ పార్క్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కళలు ప్రతిబింబించేలా… ఉత్త�
ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అంటూ వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఖండించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ వివరాలు వెల్లడిస్తున్న నాని, ఒక విలేకరి
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ లో వెంకయ్యనాయుడు తన
మూడు రాజధానుల అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. త్రీ కేపిటల్ ఫార్ములాని కొందరు సమర్థిస్తే.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. 8 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. రాజధ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 27 న విశాఖలో నిర్వహించే యోచనలో రాష్ట్ర పభుత్వం ఉంది. విశాఖలో కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం �