Visakhapatnam

    విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావటానికి కారణం ఇదేనా …

    December 17, 2019 / 02:28 PM IST

    ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు రావొచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో మంగళవారం రాజధానిపై చర్చ జరిగిన సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. రాజధాని ఒకే చోట ఉండాలన�

    సింగపూర్ కాదు సౌతాఫ్రికా మోడల్ : చంద్రబాబుకి బిగ్ షాక్ ఇచ్చిన సీఎం జగన్

    December 17, 2019 / 01:29 PM IST

    ఏపీ అసెంబ్లీలో రాజధాని గురించి సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీకి 3 రాజధానులు రావొచ్చేమో అని జగన్ చెప్పారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం అన్న సీఎం.. 3

    CAA నిరసనలు : పలు రైళ్లు రద్దు

    December 16, 2019 / 03:39 PM IST

    పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.  ఈశాన్య రాష్ట్రాల్లో  నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనలతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయంఏర్పడింది. ఆందోళనల నేపధ్యంలో విశాఖ మీదుగా వెళ్లాల్సిన

    విశాఖకు సీఎం జగన్ : రూ.1300 కోట్లతో చేపట్టే అభివృద్ది పనులకు శంకుస్థాపన

    December 13, 2019 / 02:11 AM IST

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ(డిసెంబర్ 13,2019) విశాఖ జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడున్నర తర్వాత ఆయన విశాఖలో పర్యటించనున్నారు. 1300 కోట్లతో

    వైజాగ్‌లో భారత నావికాదళ దినోత్సవం 2019

    December 4, 2019 / 05:51 AM IST

    ఏటా డిసెంబర్ 4వ తేదీని ఇండియన్ నేవీ ఫోర్స్ డేగా భారత నావికాదళంగా జరుపుకుంటుంది. ఎయిర్ ఫోర్స్ డేకు గగనతలంలో విన్యాసాలు చేస్తూ ఎలా అయితే జరుపుకుంటారో నేవీ డే రోజున అదే స్థాయిలో సంబరాలు చేసుకుంటారు. ఈ మేరకు విశాఖలోని నేవీ విభాగం ముస్తాబైంది.  �

    అప్లై చేసుకోండి : విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ లో అప్రెంటీస్ పోస్టులు

    November 28, 2019 / 04:36 AM IST

    విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి కోసం ఇండియన్ నౌకదళం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్  లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభ�

    సింహాద్రి అప్పన్నకు బంగారు తులసి ఆకులు సమర్పించిన భక్తుడు

    November 22, 2019 / 09:46 AM IST

    సింహాచలం మహా పుణ్యక్షేత్రం. విశాఖపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో వెలసిన సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీ నరంసింహస్వామిగా కొలువై భక్తులతో పూజలందుకుంటున్నాడు. ఈ స్వామిని సింహాద్రి అప్పన్నగా భక్తులు కొలుచుకుంటారు. భ�

    విశాఖలో మొదటి రోబో పోలీస్ : మీ సమస్యలు చెప్పుకోండి

    November 20, 2019 / 04:29 AM IST

    స్మార్ట్‌ సిటీ విశాఖపట్నంలో పోలీస్ సర్వీసులు మరింత స్మార్ట్ అయ్యాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. రోబో పోలీస్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైనా కంప్లైంట్స్ చేయాలనుకుంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లనక్కరలేదు. రోబో పోలీస్ కు దగ్గరకు వెళ్�

    మందుబాబు హల్ చల్ : కత్తితో పోలీసుల్ని పరుగులు పెట్టించాడు 

    November 19, 2019 / 05:22 AM IST

    ఫుల్ గా మందు కొట్టాడు..ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఓ వ్యక్తి ఏకంగా పోలీసుల్నే చంపటానికి వెంటపడ్డాడు. కత్తి పట్టుకుని తరుముతూ..నానా హడావిడి చేశాడు. ఇష్టమొచ్చినట్లుగా వీరంగం ఆడాడు. విశాఖపట్నం జిల్లాలోని సిరిపురంలో సోమవారం (నవంబర్ 18) రాత�

    విశాఖలో దారుణం : ఇద్దరు బాలికలపై ట్రాన్స్ పోర్ట్ యజమాని అత్యాచారం

    November 17, 2019 / 06:10 AM IST

    విశాఖపట్నం చిన్నముసిరివాడ హుడా కాలనీలో ఓ కామాంధుడు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. లారీ ట్రాన్స్ పోర్ట్ యజమాని అరవింద్ పక్కంటిలో ఉంటున్న ఇద్దరు చిన్నారులపై కన్నేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన అరవింద్ ఇద్దరు బాలికలపై అత్యాచారాని�

10TV Telugu News