Visakhapatnam

    విశాఖ-సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభం

    November 6, 2019 / 06:40 AM IST

    విశాఖ సింగపూర్ ల మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభమయ్యింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చవక విమానయాన సంస్థ స్కూట్‌.. ఈ విమాన సేవలు ప్రారంభించింది. వారానికి ఐదు సార్లు ఈ సర్వీసును నిర్వహించనుంది. సోమ, బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 11 గం�

    ఉద్యోగాల పేరుతో రూ.5 కోట్లు వసూళ్లు : టీడీపీ మాజీ మంత్రి మనవడు అరెస్ట్

    November 3, 2019 / 07:10 AM IST

    ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో టీడీపీ మాజీ మంత్రి మనవడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా చోడవరానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి  రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్ దంపతులు నిరుద్య�

    అయ్యప్పస్వాముల కోసం : శబరిమలకు ప్రత్యేక రైలు 

    October 29, 2019 / 03:04 PM IST

    శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీ తట్టుకునేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక ప్రత్యేక రైలును నడుపుతోంది. విశాఖపట్నం-కొల్లాం మధ్య ఈ రైలు నడుస్తుంది. 2019, నవంబర్ 17 నుంచి 2020 జనవరి 21 మధ్య ఈ ప్రత్యేక రైలు 10 ట్రిప్పులు తిరుగుతుంది.  రైలు నెంబరు 08515 నవంబర్ 17 �

    కేజీహెచ్ లో నర్శింగ్ విద్యార్థిని ఆత్మహత్య

    October 28, 2019 / 07:46 AM IST

    విశాఖపట్నం కేజీహెచ్ లో నర్శింగ్ విద్యార్ధిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  బైపీసీ ఫైనల్ ఇయర్  చదివే బేబీ శివలక్ష్మి హాస్టల్  రూమ్ లో ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ కు చేరుకుని పరిస్థితిని �

    ఆర్పీ పట్నాయక్ ద్వారా వెలుగులోకి ఏయూ ఉద్యోగాల మోసం 

    October 18, 2019 / 10:13 AM IST

    ఏయూలో  ఉద్యోగాల పేరుతో ఒక మహిళ ఆమె కుమారుడు  కలిసి నిరుద్యోగులకు టోకరా వేశారు. హైదరాబాద్ మణికొండ కేంద్రంగా జరిగిన ఈ మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. సంగీత దర్శకుడు  ఆర్పీ పట్నాయక్ వద్ద సంగీత దర్శకుడుగా పని చేస్తున్న కెమెరామెన్ రాజశేఖర్  �

    రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కన్నుమూత

    September 27, 2019 / 03:12 PM IST

    విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కన్నుమూశారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు శుక్రవారం సాయంత్రం మరణించారు. సాయంత్రం బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా  ఆయన్ను బైక్ ఢీ కొట్టింది. దీంతో ఆయన కిందప�

    రూ.13కోట్ల విలువైన గంజాయి కాల్చేసిన వైజాగ్ పోలీసులు

    September 21, 2019 / 11:48 AM IST

    వైజాగ్ రూరల్ పోలీసులు 63వేల 879కేజీల గంజాయిని ధ్వంసం చేశారు. కాపులప్పాడ డంపింగ్ యార్ట్‌లో పెద్ద మొత్తంలో అంటే దాదాపు రూ.13కోట్ల విలువైన గంజాయిని కాల్చేశారు. జిల్లాలో దొరికిన గంజాయి నిల్వల్లో భారీ మొత్తంలో ఇది నాల్గోది. డీఐజీ ఎల్కేవీ రంగారావు �

    సీఎం జగన్ వరం: పీవీ సింధుకు 5ఎకరాలు

    September 14, 2019 / 02:27 AM IST

    బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం దక్కించుకుని చరిత్ర లిఖించిన పీవీ సింధుకు సత్కారాలతో పాటు ఘనమైన బహుమతులు దక్కుతున్నాయి. శుక్రవారం సెక్రటేరియట్‌లో ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా తాను విశాఖపట్నంలో బ్యాడ్మి�

    నేను నోరు తెరిస్తే గంటా బండారం బయటపడుతుంది.. అవంతి శ్రీనివాస్ 

    September 2, 2019 / 07:34 AM IST

    టీడీపీ నేత గంటా శ్రీనివాస్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు మంత్రిగా ఉండి చేసిన భూ కబ్జాలు, అరాచకాలపై గంటా  సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు.  అన్నం పెట్టిన వారికి గంటా సున్నం పెడతాడని…రాజకీయా

    కొత్త డిమాండ్ : ఏపీ రాజధానిగా విశాఖ

    September 1, 2019 / 10:02 AM IST

    ఏపీ రాజధాని అంశంపై రగడ కంటిన్యూ అవుతోంది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా లేక తరలిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. రాజధాని గురించి రోజుకో వార్త ప్రచారంలోకి

10TV Telugu News