Home » Visakhapatnam
విశాఖలో మరో మోసం బైటపడింది.గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్నారు ఐదుగురు బండారం బైటపడింది. మాండొలిల్ జ్యవెలరీ లిమిటెడ్ పేరుతో ఆన్ లైన్ వ్యాపారం చేస్తున్న ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి రూ.7లక్షలకు పైగా నగదు..200లకుపైగా
ఏపీ రాజధాని గురించి రచ్చ జరుగుతోంది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండని జగన్ ప్రభుత్వం కేపిటల్ గా అనౌన్స్ చేస్తుందని
విశాఖపట్నం : ఆంధ్ర,ఒరిసా, సరిహద్దు (ఏఓబీ) మల్కనగిరి జిల్లాలో మూసిపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక పోలీసు, ఒక మావోయిస్టు మరణించాడు. ఏఓబీలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేశారనే ప�
విశాఖపట్నం: విశాఖ మన్యంలోని సీలేరు ప్రాంతంలో ఏపీ మంత్రులను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఏపి మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఇతర గిరిజన టీడీపీ నేతలకు మావోయిస్టుల హెచ్�
విశాఖ మన్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. మావోయిస్టు అగ్రనేతల కోసం పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. మూడు దళాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో మన్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు అక్కడి ఏజెన్�
విశాఖపట్నం: ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతలు కోసం ఏపీ, ఒడిషా పోలీసులు సంయుక్తంగా గాలింపు చేస్తున్నారు. గత పదిహేను రోజులుగా మావోయిస్టు అగ్రనేతలు గిరిజనులతో సమావేశలు ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అ
విశాఖపట్నం: విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై ఆదివారం ఉదయం ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈఘటనలో ప్రియుడు అక్కడికక్కడే మరణించగా, కొన ఊపిరితో ఉన్న ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్�
ఐపీఎల్ పోరులో కీలక ఘట్టానికి ఒక్క అడుగు ముందుకు వచ్చేశాయి జట్లు. క్వాలిఫయర్ 2లో ఢిల్లీ, చెన్నై జట్లు మధ్య రసవత్తర పోరు జరగనుండగా.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలి సారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టాలన
విశాఖలో రేవ్ పార్టీ దుమారం రేపుతోంది. రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అండదండలతోనే విశాఖపట్నంలో
విశాఖ ఏజెన్సీలో దయనీయ పరిస్థితి నెలకొంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం స్థానికులకు శాపంగా మారింది. ఆఖరికి మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనుడి మృతదేహాన్ని అతడి బంధువులు 10 కిలోమీటర్ల�