Home » Visakhapatnam
టీడీపీ నేతలు ఇప్పుడు విశాఖ ఫైల్స్ పేరుతో ఏవో బయటపెడతామని మాట్లాడుతున్నారని..
ఇప్పటికే అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజాదర్బార్ కూల్చివేతపై విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్... కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన రుషికొండ భవనాల విషయంలో మరిన్ని విమర్శలు ఎదుర్కొక తప్పదంటున్నారు.
ఓసారి ఎమ్మెల్యేలందరితో కలిసి రుషికొండ ప్యాలెస్ పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ పరిణామాలతో త్వరలోనే రుషికొండ ప్యాలెస్ వినియోగంలోకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
జగన్ ప్రవర్తన నచ్చకనే చాలామంది ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు.
వైసీపీలోనే కొనసాగాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే బుజ్జగించారు. అయితే, ఆ బుజ్జగింపులు ఫలించ లేదు.
ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల మీద కోర్టులో కేసు వేస్తానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందన్నారు లోకేశ్. నాస్కామ్ తమ వ్యాపారాలను ఏపీకి బదిలీ చేసుకోవచ్చని సూచించారు.
వైసీపీ బడా లీడర్లపైనే ఎక్కువగా ఆరోపణలు ఉండటంతో పార్టీకి మరింత డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని ఆ పార్టీ క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా ఎన్నికల్లోనూ విశాఖలో కూటమికి.. ముఖ్యంగా టీడీపీకి బంపర్ మెజార్టీలు కట్టబెట్టారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గాజువాక ఎమ్మెల్యేను గెలిపిస్తే... మూడో మెజార్టీతో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును గెలిపించారు విశాఖ వాసులు. ఈ రెండ
విశాఖ స్టీల్ప్లాంట్లో ముగిసిన కేంద్రమంత్రి పర్యటన