Home » Vishnuvardhan Reddy in TTD
ఏపీలో పది నెలల్లో రాజకీయ మార్పు జరగబోతోందని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు సరియైన సమయంలో బుద్ధి చెబుతారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.