-
Home » Visit
Visit
PM Modi : రాజస్థాన్లో ప్రధాని మోదీ పర్యటన.. రూ. 5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
రాజస్థాన్ లో పర్యటించిన ప్రధాని మోదీ కారుపై ప్రజలు పూల వర్షం కురిపించారు. ఈ ఏడాదిలో మూడోసారి రాజస్థాన్ లో పర్యటించిన ప్రధాని రూ. 5,500 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
Telangana: సంగీత అకాడమీ ముజిగల్ను సందర్శించిన సరిగమప లిటిల్ ఛాంప్స్
ఈ యువ చాంఫియన్స్ ట్రినిటీ పరీక్షల సర్టిఫికెట్లను మా విద్యార్ధులకు అందజేయడం ఆనందంగా ఉందని ముజిగల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ యేలూరి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీతాభిమానులు, సామాన్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజర�
Vanakkam Modi: ‘గో బ్యాక్ మోదీ’కి ‘వనక్కం మోదీ’ అంటూ గట్టి కౌంటర్ అటాక్ చేసిన బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా 26,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. సుమారు ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నై విమానాశ్రయం, సెంట్రల్ స్టేషన్ వంటి కీలక ప్రాంతాల్లో కఠిన తనిఖీలు చేస్తున్నారు.
Go Back Modi: తమిళనాడులో మోదీకి మరోసారి నిరసన సెగ.. ‘గో బ్యాక్’ అంటూ తమిళుల నినాదాలు
ఈక రాష్ట్ర గవర్నర్ రవికి సైతం నిరసన సెగ తప్పలేదు. ఆయన పేరుతో ‘గోబ్యాక్రవి’ (GobackRavi) అనే నినాదం కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. తిరునల్వేలి జిల్లా కూడన్కుళంలో ఏర్పాటైన అణువిద్యుత్ కేంద్రానికి, స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతి�
CM KCR : వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించనున్నారు. ఇటీవల వడగళ్లతో కూడిన వానలు దంచికొట్టాయి. వరి, మొక్కజొన్నతోపాటు భారీ స్థాయిలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి.
Pawan Kalyan : జనసేనాని ఏపీ పర్యటన.. సభలు, సమావేశాల్లో పాల్గొననున్న పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ్టి శనివారం నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరి విజయవాడకు చేరుకోనున్నారు.
Pawan Kalyan Kondagattu : నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్.. వారాహికి ప్రత్యేక పూజలు
నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు. అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి జనసేనాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
PM Modi Telangana Tour : తెలంగాణలో ప్రధాని పర్యటన ఖరారు.. ఫిబ్రవరి 13న హైదరాబాద్ కు మోదీ రాక
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఐఐటీ హైదరాబాద్ లో నిర్మించిన నూతన భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. వ
Chandrababu Kuppam Tour : చంద్రబాబు కుప్పం పర్యటనలో నాలుగు ఎఫ్ఐఆర్లు.. 28 మందిపై కేసులు, మరో 50 మందిపై నమోదు చేసే ఛాన్స్
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. చైతన్య రథం సౌండ్ సిస్టమ్ కు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గంగవరం సీఐ అశోక్ కుమార్ ఫిర్యాదుతో 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.
CM KCR Visit Districts : ఈ నెల 12 నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. నూతన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం
సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 12వ తేదీన ఉదయం మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.