Home » Visit
ఈ పర్యటనలో ప్రధాని మోదీ జపాన్ వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. భారత్లో పెట్టుబడులపై చర్చిస్తారు. జపాన్లోని భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
జలవిద్యుత్ ప్రాజెక్టులు, అభివృద్ధి, ఇరు దేశాల మధ్య రాకపోకలకు సంబంధించిన రవాణా, మౌలిక వసతుల కల్పనవంటి అంశాలలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
యూనివర్సిటీ ఆవరణలో రాజకీయ, మత పరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదని గత ఏడాది జూన్ 31న వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని ఆయన తన లేఖలో గుర్తు చేశారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనలో ఆంతర్యం అదేనా? రష్యా-యుక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ను బుజ్జగించే తీరులోనే సాగనుందా? బోరిస్ బుజ్జగింపులకు భారత్ దిగొస్తుందా?
రష్యా-యుక్రెయిన్ యుద్ధం హోరా హోరీగా కొనసాగుతున్న వేళ..రంగంలోకి దిగారు యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్..యుక్రెయిన్ సరిహద్దుల్లో పర్యటించనున్నారు.
మేడారం జాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరింది. నిన్న సాయంత్రం చిలుకలగుట్ట నుంచి భక్తుల కోలాహలం, భారీ బందోబస్తు మధ్య బయలుదే
సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది అంతస్తులో 54 అడుగుల ఎత్తులో దీనిని కొలువుదీర్చారు. ఈ అంతస్తును శరణాగత మండపంగా పిలుస్తారు. విగ్రహాన్ని ముచ్చింతల్ లోని జీవా ఆశ్రమంలోనే తయారు చేశారు.
రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మ.1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు ఎవరూ వెళ్లొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
గతేడాది బ్రహ్మోత్సవాల నుండి 13 జిల్లాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాల భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
విష్ణుమూర్తి అవతారంలో ఉన్న శ్రీనివాసుడి సుందర రూపాన్ని చూసి భక్తులు పులకించారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాగణం మార్మోగింది. వివిధ రకాల పుష్పాలతో స్వామి వారిని అర్చకులు అలంకరించారు.