Home » visits
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు, కర్ణాటకలో హిజాబ్ వివాదం వివాదాల నేపథ్యంలో దేశంలో మత పరమైన హింసలు చెలరేగకుండా, శాంతియుత వాతావరణం కాపాడే ఉద్దేశంలో ఈ వరుస సమావేశాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్
పాతబస్తీ, చార్మినార్ పరిధిలోని భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పి నూలు వడికారు.
భారత పర్యటనలో ఉన్న డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్(43)..తన భర్త బో టెంగ్బర్గ్తో కలిసి ఆదివారం తాజ్మహల్ను సందర్శించారు. ఈ ప్రదేశం అద్భుతంగామ ఉందని డానిష్ ప్రధాని
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. కరోనా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారితో స్వయంగా మాట్లాడిన సీఎం కేసీఆర్, ధైర్యంగా ఉండాలని వారికి చెప్పారు. వారిని అడిగి వారికి అందుతున్న వైద్య సేవల గురించి �
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి రానున్నారు. అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. వైద్య ఆరోగ్య, శాఖ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా..గాంధీ ఆసుపత్రిని సందర్శించబోతున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా కారణంగా దర్శనాల సంఖ్యను తగ్గించాలని టీటీడీ నిర్ణయించింది.
CM Uddhav Thackeray పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ని శుక్రవారం(జనవరి-22,2021)మంత్రి ఆదిత్యఠాక్రేతో కలిసి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సందర్శించారు. సీరం ఇనిస్టిట్యూట్ లో గురువారం అగ్నిప్రమాదం జరిగిన సైట్ ని సంస్థ సీఈవో అదార్ పూనావాలాతో కలిసి ఉద్దవ్ ఠాక్రే,�
Ratan tata visits ailing former employee : వ్యాపారం అంటే లాభాలు, నష్టాలు అని మాత్రమే భావించే ఎంతో మంది యజమానులు తమ ఉద్యోగుల గురించి పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడూ లాభనష్టాల గురించే ఆలోచిస్తారు. కానీ టాటా కంపెనీలో తనదైన ముద్ర వేసుకున్న రతన్ టాటా మాత్రం దీనికి అతీతులు. త
Central Team Visits Hyderabad Flood affected Areas : తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం అంచనా వేసేందుకు తెలంగాణలో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిన బృందాలతో తెలంగాణ సీఎస్ సోమేష్కుమార్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర